దేశ చరిత్రలో రుణమాఫీని అమలు చేసింది కాంగ్రెస్‌ ప్రభుత్వమే

– జాతీయ కిసాన్‌ సెల్‌ ఉపాధ్యక్షుడు ముద్ధిరెడ్డి కోదండ రెడ్డి – డీఎస్‌ఆర్‌ గార్డెన్‌లో రైతు రుణమాఫీ సభ – రైతులను…

‘రైతులు రైతు బీమా కోసం దరఖాస్తు చేసుకోవాలి’

నవతెలంగాణ-మర్పల్లి ప్రభుత్వం అందించే రైతుభీమా 2024 సంవత్సరం పాలసీ కోసం రైతులు ఆగస్టు 5లోపు దరఖాస్తు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి…

‘ఐఏఎస్‌ స్మిత సబర్వాల్‌పై చర్యలు తీసుకోవాలి’

నవతెలంగాణ-పరిగి ఐఏఎస్‌ స్మిత సభర్వాల్‌పై చర్యలు తీసుకోవాలని ఎన్‌పీఆరడీ జిల్లా అధ్యక్షుడు జే. దశరథ్‌ అన్నారు. వికలాం గులను అవమానించిన స్మిత…

సీసీరోడ్లు నిర్మించాలని ఎమ్మెల్యేకు వినతి

నవతెలంగాణ-శేరిలింగంపల్లి శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని గచ్చిబౌలి డివిజన్‌ నేతాజీనగర్‌ కాలనీలో రెండు మూడు రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతమైన నేతాజీనగర్‌…

ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి

– ప్రజావాణిలో 178 దరఖాస్తులు స్వీకరణ – వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌ నవతెలంగాణ-వికారాబాద్‌ కలెక్టరేట్‌ వికారాబాద్‌ జిల్లాలో పనిచేసే…

సమస్యల్లో మహాత్మ జ్యోతిరావు పూలే గురుకులం

– సౌకర్యాలు లేక ఇబ్బందులకు గురవుతున్న విద్యార్థులు – బెడ్లు లేక నేలపైనే పడక ఊడిన కిటికీలు, విరిగిన తలుపులు –…

హుడా పాఠశాలకు ‘మల్లేష సార్‌’ సేవలు మరువలేం

– పాఠశాల గౌరవ అధ్యక్షులు ఒక్కంటి జనార్ధన్‌ – బదిలీపై వెళ్లిన హెచ్‌ఎం మల్లేషకు ఘన సన్మానం నవతెలంగాణ-శంషాబాద్‌ ఉపాధ్యాయుల కషి…

మొక్కలు నాటి సంరంక్షించాలి

– ఆమనగల్‌ మున్సిపల్‌ చైర్మెన్‌ నేనావత్‌ రాంపాల్‌ నాయక్‌ – విఠాయిపల్లిలో వన మహౌత్సవం నవతెలంగాణ-ఆమనగల్‌ పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత…

సీపీఐ(ఎం) సానుభూతి పరుడు నోముల కిష్టయ్య మృతి

– నివాళులర్పించిన సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పగడాల యాదయ్య నవతెలంగాణ-మంచాల మండల పరిధిలోని జపాల్‌ గ్రామంలో సీపీఐ(ఎం) సానుభూతి…

ఏఎస్‌డబ్లుఓ వెంకట్‌ను వెంటనే సస్పెండ్‌ చేయాలి

– ఎస్‌ఎఫ్‌ఐ చేవెళ్ల డివిజన్‌ కార్యదర్శి అరుణ్‌ కుమార్‌ నవతెలంగాణ-చేవెళ్ల ఎస్సీ కళాశాల హాస్టల్‌ ప్రారంభించని ఏఎస్‌డబ్లుఓ వెంకట్‌ను వెంటనే సస్పెండ్‌…

అంత్యక్రియలకు ఆర్థిక సాయం

నవతెలంగాణ-యాచారం యాచారం మండల పరిధిలోని నందివనపర్తి గ్రామానికి చెందిన తెలుగమళ్ల రాములమ్మ అనారోగ్యంతో మతి చెందారు. విషయం తెలుసుకున్న బీ.ఎన్‌.రెడ్డి ట్రస్ట్‌…

స్మిత సబర్వాల్‌కు సీఎస్‌ షోకాజ్‌ నోటీసులు జారీ చేయాలి

– ఎన్‌పీఆర్‌టీ జిల్లా అధ్యక్షులు ఆశన్నగారి భుజంగారెడ్డి నవతెలంగాణ-షాద్‌నగర్‌ అలిండియా సర్వీసుల్లో వికలాంగుల కోటపై ఐఏఎస్‌ అధికారిణి స్మిత సభర్వాల్‌ చేసిన…