– సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఆర్ మహిపాల్ నవతెలంగాణ-వికారాబాద్ కలెక్టరేట్ గ్రామపంచాయతీ కార్మికులకు 7 నెలల పెండింగ్ జీతాలు ఇవ్వాలని, ప్రమాద…
షాబాద్ మండల వైద్యాధికారిగా డాక్టర్ విజయలక్ష్మి
నవతెలంగాణ-షాబాద్ మండల వైద్య అధికారినిగా డాక్టర్ విజయలక్ష్మి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. సాధారణ బదిలీలో భాగంగా ఇక్కడ పనిచేస్తున్న డాక్టర్ శ్రీనివాస్…
జనాభాకునుగుణంగా అభివృద్ధికి సహకరించండి
– ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ – ముఖ్య కూడలి విస్తరణ కోసం అఖిలపక్షం సమావేశం నవతెలంగాణ-షాద్నగర్ జనాభాను దష్టిలో ఉంచుకొని అభివద్ధికి…
రైతు బీమాకు దరఖాస్తు చేసుకోవాలి
– ఆమనగల్, కడ్తాల్ మండల వ్యవసాయ అధికారులు అరుణ కుమారి, శ్రీలత – 18 నుంచి 59 ఏండ్ల వయస్సు కలిగిన…
బదిలీ అయిన ఉపాధ్యాయులకు సన్మానం
నవతెలంగాణ-శంకర్పల్లి మండలంలోని కొండకల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో ఈ మధ్య జరిగిన ఉపాధ్యాయుల బదిలీలలో కొండకల్ పాఠశాల నుంచి…
తంగేడుపల్లికి బస్సులు పున: ప్రారంభం
నవతెలంగాణ-శంకర్పల్లి మూడు సంవత్సరాల క్రితం ఆగిపోయినటువంటి బస్సును సోమవారం పున ప్రారంభించినట్టు కాంగ్రెస్ చేవెళ్ల ఇన్చార్జి పామేనా బీమ్ భరత్ అన్నారు.…
తగ్గని వర్షం…పత్తికి పొంచి ఉన్న ప్రమాదం
నవతెలంగాణ – బోనకల్ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో గత నాలుగు రోజులకు కురుస్తున్న అకాల వర్షాల వల్ల పత్తి పంటకు…
ఇరిగేషన్ శాఖ అధికారులు ముందస్తు చర్యలు
– స్లూయిస్ వద్ద ఇసుక బస్తాలు ఏర్పాటు నవతెలంగాణ-దుమ్ముగూడెం గోదావరి వరదల నేపథ్యంలో ఇరిగేషన్ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. దుమ్ముగూడెం…
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : డీఎస్పీ
నవతెలంగాణ-మణుగూరు భారీ వర్షాలు కురుస్తున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మణుగూరు సబ్ డివిజన్ ప్రజలను డీఎస్పీ రవీందర్ రెడ్డి కోరారు. రాగల…
లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
– అత్యవసరం అయితే తప్పా బయటికి రావద్దు – ఎస్పీ రోహిత్ రాజు నవతెలంగాణ-అశ్వారావుపేట జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న…
క్యాంపు కార్యాలయం ఎదుట వీవోఏ, ఆశా కార్యకర్తల నిరసన
– అసెంబ్లీ సమావేశాల్లో చర్చిస్తాం : ఎమ్మెల్యే హామీ నవతెలంగాణ-ఇల్లందు వీవోఏ, ఆశా కార్యకర్తలు తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే…
అధికారం కోసం అడ్డగోలు హామీలు
– 6 గ్యారంటీలు కచ్చితంగా అమలు చేయాలి – ప్రజాక్షేత్రంలో నిలదీస్తాం – బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు రేగా నవతెలంగాణ-మణుగూరు కాంగ్రెస్…