కుల వ్యవస్థను సమర్థించు కోవడానికి బ్రాహ్మణార్యులు భగవద్గీతను ప్రచారంలోకి తెచ్చారు. భగవద్గీత ఒకటవ అధ్యాయంలో అర్జునుడు ఒక సందేహం వెలిబుచ్చాడు. ఈ…
నిప్పును గుప్పిట మూయగలరా..?
ఆ పేరు విన్నంతనే ఆకాశం అరుణపతాకమై రెపరెపలాడుతుంది. భూమి పిడికిలై మొలకెత్తుతుంది. గాలి అమరుల త్యాగాల రాగమై మోగుతుంది. చరిత్ర ఎరుపెక్కుతుంది.…
ఆర్టీసీ విలీనం సరే! సమస్యల సంగతేంది?
ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేస్తామని, ఇకముందు వారంతా ప్రభుత్వోద్యోగులవుతారని ప్రభుత్వం ఈ ఏడాది జులై 31న నిర్ణయించింది. అందుకు సంబంధించిన…
ఎక్కడుంది న్యాయం!
న్యాయమా ఎక్కడున్నావు? కోట్లాది కోట్ల నోట్లలలోనా? పదవుల పలుకుబడిలోనా? అధికారుల అడ్డాలోనా? నిజాయితీకి ఉరివేయడంలోనా? అల్పులను అణిచివేయటంలోనా ? ధర్మ శాసనం…
ఒకేతీరు
ముగిసిన జి20 సదస్సు మురిసే ప్రభుల మనస్సు ఓట్ల పాట్లే ఈ తపస్సు పౌరులకు చీకటే ఉషస్సు ఢిల్లీ వీధులకు పరదాలు…
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం-వాస్తవాలు-వక్రీకరణలు
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం 11 సెప్టెంబర్ 1946 నుండి 21 అక్టోబర్ 1951 వరకు ఐదు సంవత్సరాల నెల రోజుల…
మనకిప్పుడు మతాల్ని ప్రశ్నించే గొంతులు కావాలి!
కొన్ని పార్టీలు దేశంలో హిందూ ముస్లింల మధ్య విభేదాలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇప్పుడు దేశానికి ప్రశ్నించే గొంతుకలు కావాలి. కానీ, ప్రశ్నించే…
‘జమిలి’ సాధ్యమేనా?
దేశంలో జమిలి ఎన్నికల సంకేతం మరోసారి బలంగా తెరపైకి వచ్చింది. అకస్మాత్తుగా పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల ప్రకటన, మాజీ రాష్ట్రపతి రామ్నాథ్…
ఐక్యత, సహకారమే లక్ష్యంగా బ్రిక్స్ విస్తరణ
మొదట బ్రిక్స్ దేశాల కూటమిలో ఐదు దేశాలు ఉండేవి. అవి: బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా. ఆ తర్వాత జొహన్నెస్బర్గ్…
సమాజంలో గురువుల పాత్ర-ఒక విశ్లేషణ
గురువు విజ్ఞానులను రూపొందిస్తాడు. తమ విద్య ద్వారా వాళ్ళను స్వయం పోషకులను చేస్తాడు. వాళ్ళలో అవగుణాలను నశింపజేసుకో గల్గిన విచక్షణా జ్ఞానాన్ని…
బాల కార్మికులు లేని సమాజాన్ని నిర్మిద్దాం
కొన్ని దేశాలలో 5 నుంచి 14 సంవత్సరాల మధ్య వయస్సున్నవారిని, ఇంకొన్ని దేశాలలో 5 నుంచి 18 సంత్సరాల మధ్యలో ఉన్న…
సమైక్య వ్యూహంతో ఇండియా-జమిలి ఆత్రంలో మోడీ
2023 జులైలో బెంగళూరులో ప్రతిపక్షాల కూటమి సమావేశమై ఇండియాగా ముందుకు వస్తున్న తరుణంలోనే కేంద్ర పాలకపక్షమైన బీజేపీ హడావుడిగా ఎన్డిఎను పునరుద్ధరించి…