నవతెలంగాణ-నిజాంసాగర్ డయల్ 100 కు ఫోన్ చేసి అత్యవసర సేవలను దుర్వినియోగం చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్టు నిజాంసాగర్ ఎస్ఐ…
బోర్గం గ్రామంలో కామ్రేడ్ యాదగిరి సంస్మరణ సభ…
నవతెలంగాణ – రెంజల్ రెంజల్ మండలం బోర్గం గ్రామంలో మంగళవారం కామ్రేడ్ యాదగిరి సంస్కరణ సభను సిపిఐ ఎంఎల్ ప్రజా పంత…
రంగ రంగ వైభవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం..
నవతెలంగాణ – రెంజల్ రెంజల్ మండలం కళ్యాపూర్ గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం రంగ రంగ వైభవంగా జరిపారు. రథసప్తమి…
నులిపురుగుల నివారణ మాత్రను ప్రతీ ఒక్కరికీ అందించాలి: జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
నవతెలంగాణ – కామారెడ్డి నులిపురుగుల నివారణ మాత్రను ప్రతీ ఒక్కరికీ అందించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్…
బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేసిన ఉపాధ్యాయులు…
నవతెలంగాణ- జన్నారం తిమ్మాపూర్ గ్రామంలో ఇటీవల విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ఇల్లు కాలి సర్వస్వం కోల్పోయిన గోల్కొండ పోచమల్లు కుటుంబాన్ని ఆదుకోవడానికి…
నూతన కమిషనర్ను కలిసిన మున్సిపల్ యూనియన్ నాయకులు
నవతెలంగాణ – కామారెడ్డి కామరెడ్డి మున్సిపల్ కు కొత్తగా వచ్చిన మున్సిపల్ కమిషనర్ ని మున్సిపల్ కార్మికుల యూనియన్ (సీఐటీయూ) నాయకత్వం…
మద్దతు ధరను కంది పంట రైతులు సద్వినియోగం చేసుకోవాలి
– దళారులకు అమ్ముకొని మోసపోకండి – పిఎసిఎస్ సెక్రటరీ బాబురావు పటేల్ నవతెలంగాణ మద్నూర్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కంది…
విధులకు ఆటంకం కలిగించిన వ్యక్తులపై కేసు నమోదు
నవతెలంగాణ-భిక్కనూర్ పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన వ్యక్తులపై కేసు నమోదు చేసి తాసిల్దార్ ముందు సోమవారం బైండోవర్ చేయడం జరిగిందని ఎస్సై…
తెలంగాణ ఆదర్శ పాఠశాల వసతి గృహాన్ని సందర్శించిన తహసిల్దార్…
నవతెలంగాణ- రెంజల్ తెలంగాణ ఆదర్శ పాఠశాల వసతి గృహాన్ని రెంజల్ తహసిల్దార్ శ్రావణి కుమార్ సోమవారం పరిశీలించారు. మెనూ ప్రకారం విద్యార్థులకు…
శాసన మండలి నియోజక వర్గ ఎన్నికల నిర్వహణకు రిసెప్షన్, డిస్ట్రిబ్యూషన్ కోసం ఏర్పాట్లను పూర్తిచేయాలి
– జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ నవతెలంగాణ – కామారెడ్డి శాసన మండలి నియోజక వర్గ ఎన్నికల నిర్వహణకు రిసెప్షన్, డిస్ట్రిబ్యూషన్…
కాచాపూర్ గ్రామంలో ఉచిత వైద్య శిబిరం
నవతెలంగాణ-భిక్కనూర్ మండలంలోని కాచాపూర్ గ్రామంలో సోమవారం హైదరాబాద్ పట్టణానికి చెందిన మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య…
నారాయణపేట లో యజ్ఞం అన్నదానం కళ్యాణం
నవతెలంగాణ-జక్రాన్ పల్లి మండలంలోని నారాయణపేట గ్రామంలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో యజ్ఞం అన్నదానం కల్యాణ కార్యక్రమం నిర్వహించినట్లు కాంగ్రెస్ పార్టీ గ్రామ…