పెన్ను తెచ్చిన తంటా.. విద్యార్థిని ఆత్మహత్య

నవతెలంగాణ – అమరావతి: పల్నాడు జిల్లా నరసరావుపేటలో విషాద ఘటన చోటు చేసుకుంది. పెన్ను విషయంలో స్నేహితురాలితో ఏర్పడిన స్వల్ప వివాదం…

మూడు జిల్లాలకు ఎస్పీల నియామకం..

నవతెలంగాణ – అమరావతి: రాష్ట్రంలోని మూడు జిల్లాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఎస్పీలను నియమించింది. పల్నాడు- మల్లికా గర్గ్, అనంతపురం- గౌతమి…

పల్నాడులో బాంబుల కలకలం

నవతెలంగాణ – హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల సందర్భంగా పల్నాడు జిల్లా పిన్నెల్లిలో ఉద్రిక్తత నెలకొంది. గ్రామంలో వైసీపీ,…

పల్నాడులో ఇద్దరు వైసీపీ ఎమ్మేల్యేల హౌస్ అరెస్ట్

నవతెలంగాణ – పల్నాడు: జిల్లాలో వైసీపీకిచెందిన ఇద్దరు ఎమ్మెల్యేలను పోలీసులు గృహనిర్బంధం చేశారు. నరసరావుపేటలో కాసు మహేశ్‌రెడ్డి, మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో…

పల్నాడులో ఘోర రోడ్డు ప్రమాదం

– దామరచర్లకు చెందిన ఆరుగురు కూలీలు మృతి – మిరపకాయలు ఏరేందుకు వెళ్తుండగా ఘటన – బాధితులకు ఎమ్మెల్యే భాస్కరరావు, జూలకంటి…