మోడీ ప్రయాణించాల్సిన విమానంలో సాంకేతిక లోపం

నవతెలంగాణ – ఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రయాణించాల్సిన ఎయిర్‌క్రాఫ్ట్‌లో సాంకేతిక సమస్య ఎదురైంది. ఝార్ఖండ్‌లో ఎన్నికల ప్రచారం ముగించుకుని తిరిగి వస్తుండగా…

సైనికులతో మోడీ దీపావళి వేడుకలు

నవతెలంగాణ ఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఏటా దీపావళి వేడుకలను సరిహద్దుల్లో గస్తీ కాసే జవాన్లతో కలిసి చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ…

భారత్ చేరుకున్న మహ్మద్ ముయిజ్జు..

నవతెలంగాణ – ఢిల్లీ: మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ మయిజ్జు భారత్‌కు వచ్చారు. తన సతీమణి సాజిదా మహ్మద్‌తో కలిసి ఆయన న్యూఢిల్లీ…

బీజేపీ సర్కార్ పై హర్యాణా రైతులకు నమ్మకం పోయింది: జైరాం రమేష్

నవతెలంగాణ – ఢిలీ: త్వరలో హరియాణాలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై కాంగ్రెస్‌ తీవ్ర విమర్శలు…

జెలెన్‌స్కీతో ప్రధాని మోడీ భేటి

నవతెలంగాణ – న్యూఢిల్లీ: అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ న్యూయార్క్‌లో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వోల్డోమిర్‌ జెలెన్‌స్కీని కలిశారు. ఇరుదేశాధినేతలు…

నా తలవంచి క్షమాపణలు చెప్తున్నా: మోడీ

నవతెలంగాణ – ముంబయి: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ భారీ విగ్రహం కూలిన ఘటనపై  విపక్షాలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఈ…

వినేశ్‌ ఫొగాట్‌కు ప్రధాని ఓదార్పు…

నవతెలంగాణ ఢిల్లీ: ఒలింపిక్స్‌లో భారత స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌పై అనర్హత వేటు పడిన సంగతి తెలిసిందే. ఫైనల్‌ పోరులో పసిడి…

రాష్ట్రపతి అధ్యక్షతన ప్రారంభమైన గవర్నర్ల సదస్సు

నవతెలంగాణ హైదరాబాద్: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అధ్యక్షతన గవర్నర్ల సదస్సు ప్రారంభమైంది. రెండు రోజుల పాటు జరుగుతున్న ఈ సదస్సును రాష్ట్రపతి…

విదేశీ పర్యటన ముగించుకొని భారత్‌ చేరుకున్న ప్రధాని

నవతెలంగాణ – హైదరాబాద్: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విదేశీ పర్యటన ముగిసింది. ఈ నెల 8, 9 తేదీల్లో రష్యాలో…

పుతిన్‌తో మోడీ ఆలింగనం.. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు అసహనం

నవతెలంగాణ – హైదరాబాద్: భారత ప్రధాని మోడీ రష్యా పర్యటనలో ఉన్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం సోమవారం మాస్కో చేరుకున్న…

మోడీతో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి భేటీ

నవతెలంగాణ ఢిల్లీ: ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్రమోడీతో భేటీ అయ్యారు. రాష్ట్రాన్నికి సంబంధించిన అనేక…

కాంగ్రెస్‌పై మోడీ ఎదురుదాడి

నవతెలంగాణ హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల్లో దేశ ప్రజలంతా పరిపక్వతతో తీర్పునిచ్చారని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. వరుసగా మూడోసారి తాము అధికారంలోకి రావడంతో…