మోడీ మళ్లీ గెలిస్తే దేశం 200 ఏళ్లు వెనక్కి : సీఎం స్టాలిన్

నవతెలంగాణ – తమిళనాడు:  ప్రధాని మోడీపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తీవ్ర విమర్శలు చేశారు. మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తే…

జమ్మూ కాశ్మీర్‌కు రాష్ట్ర హోదా వస్తుంది: మోడీ

నవతెలంగాణ – ఢిల్లీ : కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్‌కు రాష్ట్ర హోదా వస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఇక్కడ…

ప్రధాని మోడీ ఉగాది శుభాకాంక్షలు..

అందరికీ ఉగాది శుభాకాంక్షలు! pic.twitter.com/n1QRkLUWIv — Narendra Modi (@narendramodi) April 9, 2024   నవతెలంగాణ – ఢిల్లీ : …

రూ.90 నాణెంను విడుదల చేసిన ఆర్బీఐ

నవతెలంగాణ – హైదరాబాద్ : ఏప్రిల్ 1వ తేదీన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 90 వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేకంగా…

బీజేపీ అంటే భ్రష్ట్ జనతా పార్టీ : ఉద్ధవ్ ఠాక్రే

నవతెలంగాణ – హైదరాబాద్: బీజేపీ అత్యంత అవినీతి పార్టీ అని తేలిందన్నారు శివసేన యూబీటీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే. ఢిల్లీలో విప‌క్ష…

ఎమ్మెల్సీ కవిత అరెస్టుపై స్పందించిన సీఎం రేవంత్

నవతెలంగాణ – హైదరాబాద్ : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్‌పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఇదొక ఎన్నికల స్టంట్…

మోడీ సర్కార్ వల్ల రెండున్నర కోట్ల చిన్న పరిశ్రమలు మూసివేత : ఖర్గే

నవతెలంగాణ – ఢిల్లీ: మోడీ ప‌దేండ్ల హ‌యాంలో ఏకంగా 2.5 కోట్ల చిన్న మ‌ధ్య‌త‌ర‌హా సంస్ధ‌లు (ఎంఎస్ఎంఈ) మూత‌ప‌డ్డాయ‌ని కాంగ్రెస్ చీఫ్…

పాకిస్తాన్ ప్రధానికి శుభాకాంక్షలు తెలిపిన మోడీ

నవతెలంగాణ – హైదరాబాద్ : పాకిస్థాన్ ప్రధానిగా హెహబాజ్ షరీఫ్ ప్రమాణస్వీకారం చేసి, రెండోసారి బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా షెహబాజ్…

మార్చి 4న రాష్ట్రానికి మోడీ

నవతెలంగాణ – హైదరాబాద్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటన ఖరారైంది. మార్చి మొదటి వారంలో ఆయన రాష్ట్రానికి రానున్నారు. 4,…

29న విద్యార్థులతో మోడీ ‘పరీక్షా పే చర్చ’…

నవతెలంగాణ – ఢిల్లీ: విద్యార్థుల్లో పరీక్షల భయాన్ని పోగొట్టేందుకు ప్రధాని నరేంద్ర మోడీ  చేపట్టిన ‘పరీక్షా పే చర్చ’  కార్యక్రమం తేదీ…

జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోడీ

నవతెలంగాణ – హైదరాబాద్ భారత 77వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని మోడీ నేడు ఢిల్లీలోని ఎర్రకోట వద్ద భావోద్వేగభరిత ప్రసంగం…

ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగరేసిన ప్రధాని మోడీ

నవతెలంగాణ – ఢిల్లీ: దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య వేడుకలు కన్నుల పండువగా సాగుతున్నాయి. ఢిల్లీలో ఎర్రకోటపై ప్రధాని నరేంద్రమోడీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.…