కేజీబీవీలో మెడికల్ క్యాంపు

నవతెలంగాణ – రామారెడ్డి మండల కేంద్రంలోని కేజీబీవీ బాలికల గురుకుల పాఠశాలలో బుధవారం రామారెడ్డి పిహెచ్సి వైద్యులు సురేష్ ఆధ్వర్యంలో విద్యార్థులకు…

గంగమ్మ వాగు బ్రిడ్జి పనులను పరిశీలించిన: నారెడ్డి మోహన్ రెడ్డి

నవతెలంగాణ – రామారెడ్డి  మండలంలో గంగమ్మ వాగుపై నిర్మిస్తున్న బ్రిడ్జి పనులను జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్…

వన్యప్రాణులపై అవగాహన సదస్సు

నవతెలంగాణ – రామారెడ్డి మండలంలోని రెడ్డి పేటలో అడవి అధికారుల సమక్షంలో బుధవారం వన్యప్రాణులపై ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ…

మద్దికుంట ఆలయ జాతర ఆహ్వాన పత్రిక అందజేత

నవతెలంగాణ – రామారెడ్డి  మండలంలోని మద్దికుంట శ్రీ స్వయంభు బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని, ఉత్సవాలకు ఆహ్వానిస్తూ…

అన్నారంలో రంగురాళ్ల విక్రయ కలకలం

నవతెలంగాణ – రామారెడ్డి  మండలంలోని అన్నారంలో రెవిన్యూ భూమిలో రంగురాలు తవ్వి విక్రయించారు. గ్రామానికి చెందిన చిన్న లక్ష్మీ గంగాధర్, అన్నారం…

వైస్ ఎంపీపీ పై అవిశ్వాస నెగ్గేనా.?

నవతెలంగాణ – రామారెడ్డి వైస్ ఎంపీపీ తో పాటు ఇద్దరు ఎంపిటిసిలు క్యాంపు రాజకీయం మండల ఎంపిటిసిలు ఎంపీపీ, వైస్ ఎంపీపీ…

ఎంపీడీవో కార్యాలయంలో ప్రజాపాలన సేవా కేంద్రం ప్రారంభం

నవతెలంగాణ – రామారెడ్డి మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో ప్రజా పాలన సేవా కేంద్రాన్ని సోమవారం ఎంపీడీవో సవితా రెడ్డి, ఎంపీడీవో కార్యాలయం…

వైకుంఠధామ స్థలానికి చెక్కు అందజేసిన ఎంపీడీవో సవితారెడ్డి

నవతెలంగాణ – రామారెడ్డి మండలంలోని మోషన్ పూర్ గ్రామానికి చెందిన ఎరుకల సాలవ్వ గ్రామ వైకుంఠ దామం నిర్మాణానికి తన సొంత…

ఆలయ ఆవరణలో సీసీ రోడ్డు పనులు ప్రారంభం

నవతెలంగాణ – రామారెడ్డి మండల కేంద్రంలోని శ్రీ కాలభైరవ స్వామి దేవస్థాన ఆవరణలో సోమవారం రూ.5 లక్షల   జిల్లా  పరిషత్ నిధులతో…

అబార్షన్ కిట్లు విక్రయించినందుకు దుకాణాలకు నోటీసు జారి

నవతెలంగాణ – రామారెడ్డి అబార్షన్ కిట్లు, అన్ వాంటెడ్ కిట్లు, నిషేధిత ఔషధ మాత్రలు విక్రయించారని మండలంలోని రెడ్డి పేటలో బాలాజీ,…

ప్రభుత్వ పథకాలతో పేదలకు ఎంతో మేలు: నారెడ్డి మోహన్ రెడ్డి

నవతెలంగాణ – రామారెడ్డి ప్రభుత్వం చేపట్టిన 6 గ్యారంటీ పథకాలతో, ప్రజలకు ఎంతో మేలు చేకూర్చుతుందని, ప్రజాభివృద్ధికి ఎంతో తోడ్పడుతుందని శనివారం…

 రామారెడ్డి బాలుర పాఠశాలలో మాస్ పోలింగ్

నవతెలంగాణ – రామారెడ్డి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో శుక్రవారం మాస్ పోలింగ్ ను ప్రధానోపాధ్యాయులు ఆనంద్ ఆధ్వర్యంలో…