ఎంపీటీసీలను ఘనంగా సన్మానించిన సింగల్ విండో చైర్మన్ ఇమామ్ బేగ

నవతెలంగాణ రెంజల్: రెంజల్ మండలం నీలా, కందకుర్తి ఎంపీటీసీలను నీలా సింగిల్ విండో చైర్మన్ ఇమామ్ బేగ్ సింగిల్ విండో తరఫున…

సీజనల్ వ్యాధులపై అవగాహన ర్యాలీ..

నవతెలంగాణ – రెంజల్  జూలై నెల డెంగ్యూ నెలగా పరిగణించబడుతుందని, ఈ నెలలో పరిసరాల పరిశుభ్రత పై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన…

నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్స్ ఇవ్వాలని ధర్నా..

నవతెలంగాణ – రెంజల్  రెంజల్ మండలం కందకుర్తి గ్రామంలోని నిరుపేదలు సోమవారం నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మంజూరు చేయాలని…

సాటి మనిషిని కాపాడి మానవత్వం చాటుకున్న కాంగ్రెస్ నాయకుడు

నవతెలంగాణ – రెంజల్ రెంజల్ మండలం నీళ్ల గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు సోక్కుల సాయిలు సాటి మనిషిని…

వ్యవసాయ కార్మికులకు సమగ్ర చట్టం తీసుకురావాలి..

– తహసీల్ధార్ కు వినతిపత్రం అందజేత.. నవతెలంగాణ – రెంజల్ వ్యవసాయ కార్మికులకు సమగ్ర చట్టాన్ని తీసుకురావాలని కోరుతూ శనివారం రెంజల్…

పాఠశాలల మరమ్మత్తు పనులను పరిశీలించిన ఎంపీడీఓ

నవతెలంగాణ – రెంజల్ మండలంలో ని అంబేద్కర్ నగర్ ఎంపీపీ ఎస్ పాఠశాల మరమ్మత్తు పనులను గురువారం ఎంపీడీవో హెచ్. శ్రీనివాస్…

ఇసుక అక్రమ డంపులు సీజ్ చేసింది గోరంత…చేయాల్సింది కొండంత

నవతెలంగాణ రెంజల్: రెంజల్ మండలంలో అక్రమ ఇసుక డబ్బులు తారస్థాయికి చేరుకుంటున్నాయి. సోమవారం బోర్గం గ్రామంలో సుమారు వేయి ట్రాక్టర్ల అక్రమ…

అమ్మ ఆదర్శ పాఠశాల పనులను పరిశీలించిన ఎంపీడీవో….

నవతెలంగాణ రెంజల్  రెంజల్ మండల కేంద్రంలోని శివాలయం వద్ద నున్న ఎంపీపీ ఎస్ పాఠశాల, గండిగుట్ట గ్రామంలోని ఎంపీపీ ఎస్ పాఠశాలలను…

త్రివేణి సంగమంలో భక్తులకు సందడి..

నవతెలంగాణ – రెంజల్ రెంజల్ మండలం కందకుర్తి గోదావరి త్రివేణి సంగంలో శుక్రవారం భక్తులతో కిటకిటలాడింది.  ఏరువాక సత్యగంగ పౌర్ణమి పురస్కరించుకొని…

జాతీయ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ కు ఎంపికైన విద్యార్థిని

నవతెలంగాణ – రెంజల్ ఇటీవల నిర్వహించిన జాతీయ మిల్స్ కం మెరిట్ స్కాలర్షిప్ నందు ఎంపికైన సిహెచ్ శివకుమార్ 9వ తరగతి…

ఆదర్శ పాఠశాలల్లో యోగా నిర్వహిస్తున్న విద్యార్థినీ విద్యార్థులు..

నవతెలంగాణ – రెంజల్  ప్రపంచ యోగా దినోత్సవం పురస్కరించుకొని రెంజల్ మండలం ఆదర్శ పాఠశాల విద్యార్థిని విద్యార్థులు యోగాలో పాల్గొన్నారు. ప్రతిరోజు…

సమస్యలు పరిష్కరించాలని ఆశాల ధర్నా..

నవతెలంగాణ – రెంజల్  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆశా వర్కర్ల పట్ల వివక్ష చూపుతో వారికి నిర్లక్ష్యం ఇస్తున్నారని ఆశా వర్కర్లు…