ఈ-గరుడలో ఛార్జీల తగ్గింపు

 నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో హైదరాబాద్‌-విజయవాడ రూట్‌లో తిరుగుతున్న ‘ఈ-గరుడ’ ఎలక్ట్రిక్‌ బస్సుల్లో ప్రారంభోత్సవ ఆఫర్‌గా చార్జీలు తగ్గిస్తున్నట్టు టీస్‌ఆర్టీసీ రంగారెడ్డి రీజియన్‌ మేనేజర్‌ శ్రీధర్‌…

ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ రోడ్డు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్

– మియాపూర్‌లో ‘ఈ-గరుడ’ పేరుతో ఎలక్ట్రిక్‌ ఆర్టీసీ ఏసీ బస్సులు ప్రారంభం – హైదరాబాద్‌-విజయవాడ మధ్య ప్రతి 20 నిమిషాలకూ ఒక్క…

కారుణ్య నియామకాల కోసం ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాల ఆందోళన

డిమాండ్ చేస్తూ ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాలు ఆందోళనకు దిగారు. 2016 ముందు విధినిర్వహణలో చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలు సోమవారం ఉదయం ఆర్టీసీ…

ఆర్టీసీల పరిరక్షణ ప్రభుత్వాల బాధ్యత

– విధానాల మార్పు ఐక్య ఉద్యమాలతోనే సాధ్యం :ఎస్‌డబ్ల్యూఎఫ్‌ రౌండ్‌టేబుల్‌లో కార్మిక సంఘాలు నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో ప్రజారవాణాకు ప్రాధాన్యత ఇస్తూ ఆర్టీసీలను పరిరక్షించాల్సిన…

ఆర్టీసీ చైర్మెన్‌కు కలిసిన జేడీ

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో టీఎస్‌ ఆర్టీసీలో ఇటీవల విజిలెన్స్‌ విభాగం జాయింట్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన సంగ్రామ్‌సింగ్‌ పాటిల్‌ బుధవారం చైర్మెన్‌ బాజిరెడ్డి గోవర్థన్‌ను…

శివరాత్రికి 2427 ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్రంలోని వివిధ శైవ క్షేత్రాలకు యాత్రీకుల సౌకర్యార్థం 2,427 ప్రత్యేక బస్సుల్ని నడుపుతున్నట్టు టీఎస్‌ఆర్టీసీ చైర్మెన్‌ బాజిరెడ్డి…