మార్చి 1న బీసీసీఐ ఎస్‌జీఎం

– జాయింట్‌ సెక్రెటరీని ఎన్నుకోనున్న బోర్డు ముంబయి : భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) రెండు నెలల వ్యవధిలో రెండోసారి…

ఐసీసీ అవార్డు రేసులో తెలుగమ్మాయి గొంగిడి త్రిష

నవతెలంగాణ – హైదరాబాద్: తెలుగమ్మాయి గొంగడి త్రిష ఐసీసీ ఉత్తమ మహిళా క్రికెటర్‌ (జనవరి నెల) అవార్డు రేసులో నిలిచింది. ఇటీవల…

గొప్ప మనసు చాటుకున్న పంత్..తన వాణిజ్య సంపదలో 10 శాతం పేదలకు

నవతెలంగాణ – హైదరాబాద్: టీమిండియా స్టార్ క్రికెట‌ర్ రిష‌భ్ పంత్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నాడు. త‌న‌కు యాడ్స్ ద్వారా వ‌చ్చే ఆదాయంలో…

టీమిండియాకు కొత్త జెర్సీ..

నవతెలంగాణ – హైదరాబాద్: ఛాంపియ‌న్స్ ట్రోఫీ ముందు బీసీసీఐ భార‌త ఆట‌గాళ్ల కోసం కొత్త జెర్సీని తీసుకొచ్చింది. ఇవాళ్టి నుంచి ఇంగ్లండ్‌తో…

మరో టీమ్‌ను కొనుగోలు చేసిన కావ్యా మారన్

నవతెలంగాణ – హైదరాబాద్: సన్ గ్రూప్ వారసురాలు కావ్యా మారన్ మరో క్రికెట్ టీమ్‌ను కొనుగోలు చేశారు. ఇంగ్లండ్ వేదికగా జరిగే…

బోణి కొట్టేదెవరో..!

– నేడు భారత్‌-ఇంగ్లండ్‌ జట్ల మధ్య తొలి వన్డే – మధ్యాహ్నం 1.30 గంటల నుంచే నాగ్‌పూర్‌ : భారత్‌-ఇంగ్లండ్‌ జట్ల…

అభిషేక్‌, తిలక్‌ కెరీర్‌ బెస్ట్‌ ర్యాంక్‌

– బ్యాటర్ల జాబితాలో రెండు, మూడు స్థానాల్లోకి… – ఐసీసీి టి20 ర్యాంకింగ్స్‌ విడుదల దుబాయ్‌: అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ) ప్రకటించిన…

మెరిసిన మోహిత్‌

హైదరాబాద్‌ : హైదరాబాద్‌కు చెందిన టీఎన్‌ఆర్‌ మోహిత్‌..దేశవాళీ టోర్నీ రంజీల్లో అదరగొట్టాడు. ప్రస్తుత సీజన్‌లో అరుణాచల్‌ప్రదేశ్‌ తరఫున బరిలోకి దిగిన మోహిత్‌…

ఛాంపియన్స్ ట్రోఫీకి పాట్ కమ్మిన్స్ దూరం..!

నవతెలంగాణ – హైదరాబాద్: ఛాంపియన్స్ ట్రోఫీకి ఆస్ట్రేలియా జట్టుకు కీలక ప్లేయర్ దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఆ జట్టు కెప్టెన్ కమిన్స్…

ప్రపంచ క్రికెట్ లో అరుదైన ఘనత సాధించిన రషీద్ ఖాన్

నవతెలంగాణ – హైదరాబాద్: అఫ్గానిస్థాన్‌ కెప్టెన్ రషీద్ ఖాన్ ప్రపంచ క్రికెట్‌లో అరుదైన ఘనత సాధించాడు. టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన…

వరుణ్‌ ఇన్‌.. బుమ్రా ఔట్‌..

– ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు జట్టు ప్రకటన నాగ్‌పూర్‌: ఇంగ్లండ్‌తో జరిగే మూడు వన్డేల సిరీస్‌కు భారతజట్టును బిసిసిఐ మరోదఫా వెల్లడించింది.…

భారత్‌ × పాకిస్తాన్‌ క్రికెట్‌ మ్యాచ్‌

– హాట్‌కేకుల్లా అమ్ముడైన టికెట్లు దుబాయ్: భారత్‌, పాకిస్తాన్‌ జట్లమధ్య జరిగే క్రికెట్‌ మజా అంటే వేరు. ఈ రెండు జట్లు…