ఆర్టీసీ కండక్టర్‌ బలవన్మరణం

నవతెలంగాణ రంగారెడ్డి: అనారోగ్య సమస్యలు భరించ లేక ఆర్టీసీ కండక్టర్‌ కుమ్మరి ప్రభాకర్‌(39) పురుగు మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ…

తల్లిదండ్రులు మందలించారని.. యువకుడు ఆత్మహత్య

నవతెలంగాణ – సిరిసిల్ల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. తల్లిదండ్రులు మందలించడంతో ఓ యువకుడు చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మెడలో…

బంజారాహిల్స్‌లో వివాహిత ఆత్మహత్య

నవతెలంగాణ – బంజారాహిల్స్‌: మూడు రోజులుగా తాను చేసిన వంటలు తినకుండా బయట తినడమే కాకుండా ఇదేమిటని అడిగితే సరైన సమాధానం…

నవ వధువు ఆత్మహత్య..!

నవతెలంగాణ- రంగారెడ్డి: మైలార్‌దేవ్‌పల్లిలో నవ వధువు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నది. అత్తింపు వేధింపుల కారణంగా ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తున్నది. సమాచారం…

మిడ్‌ మానేరు జలాశయంలో దూకి ముగ్గురు పిల్లలు సహా తల్లి ఆత్మహత్య

నవతెలంగాణ – సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో విషాదం చోటుచేసుకున్నది. శభాష్‌పల్లి వంతెన వద్ద మిడ్‌ మానేరు జలాశయంలో…

మంజీరా నదిలో దూకి తల్లీకూతుళ్ల ఆత్మహత్య

నవతెలంగాణ సంగారెడ్డి: తల్లి, తన నాలుగేండ్ల కూతురితో కలిసి మంజీరా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన రాయికోడ్‌ మండలంలో చోటు…

అత్తింటి వేధింపులే కారణమంటూ…

– హైదరాబాద్‌లో పిల్లలతో కలిసి భవనం పైనుంచి దూకి తల్లి ఆత్మహత్య – బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి నవతెలంగాణ- అడిక్‌మెట్‌…

బాసర ఆర్జీయూకేటీలో విద్యార్థిని ఆత్మహత్య

నవతెలంగాణ – బాసర నిర్మల్‌ జిల్లా బాసర ఆర్జీయూకేటీ యూనివర్సిటీలో పీయూసీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని దీపిక.. బాత్‌రూమ్‌లో చున్సీతో…

హైదరాబాద్ లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని ఆత్మహత్య..

నవతెలంగాణ-హైదరాబాద్ : శంషాబాద్‌లోని ఓ భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటున్నా.. అంటూ కుటుంబ సభ్యులకు చరవాణిలో సమాచారం అందించి ఓ…

యాచారంలో కానిస్టేబుల్ ఆత్మహత్య

నవతెలంగాణ – హైదరాబాద్ నగరంలోని యాచారంలో కానిస్టేబుల్‌ ఆత్మహత్య. అయితే సదరు కానిస్టేబుల్ ఏ కారణంతో ఆత్మహత్య చేసుకున్నాడో తెలిసి అందరూ…

మద్యం మత్తులో రెండేళ్ల చిన్నారిని చంపిన తండ్రి

నవతెలంగాణ – గుంటూరు కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న తండ్రే రెండేళ్ల పసిపాపను కడతేర్చాడు. మద్యం మత్తులో విచక్షణ కోల్పోయి కర్కశంగా…

లాడ్జిలో ప్రేమికుల ఆత్మహత్యాయత్నం.. యువతి మృతి

నవతెలంగాణ-అమరావతి: అనకాపల్లి జిల్లాలోని అచ్యుతాపురం లాడ్జిలో ప్రేమికులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. విశాఖ జిల్లా జీవీఎంసీ పరిధిలోని కూర్మన్నపాలేనికి చెందిన ఎస్‌.మహాలక్ష్మి, గాజువాకకు…