– వ్యవసాయ మార్కెట్ సెక్యూరిటీ గార్డులకు పీఎఫ్, ఈఎస్ఐ అమలు చేయాలి: సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ నవతెలంగాణ…
29న అనురాగ్ సెట్
– ప్రతిభావంతులకు రూ.6.50 కోట్ల స్కాలర్షిప్లు – అనురాగ్ వర్సిటీ వీసీ రామచంద్రం నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్ అనురాగ్ విశ్వవిద్యాలయంలో…
ఆలిండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ నూతన కమిటీ ఎన్నిక
– ఆలిండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా వి.రమేశ్, శ్రీకాంత్మిశ్రా కోశాధికారిగా బిఎస్.రవి నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్ ఆలిండియా ఇన్సూరెన్స్…
నూతన సీఎస్ను అభినందించిన చైర్మెన్
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి (సీఎస్)గా నియమితురాలైన ఏ శాంతికుమారికి రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మెన్ డాక్టర్ కే…
విదేశాల్లో నర్సింగ్ ఉద్యోగాలు
– వర్క్షాప్ ప్రారంభించిన రాణి కుముదిని నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో ఆరోగ్య రంగంలో విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని కార్మిక, ఉపాధి, శిక్షణ,…
బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఏవీఎన్ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్ మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ జిల్లాల ఉపాధ్యాయ నియోజ కవర్గ అభ్యర్థిగా ఏవీఎన్రెడ్డిని బీజేపీ అధిష్టానం ప్రకటించింది. బుధవారం ఈ మేరకు ఆ…
మోడీతో సత్యనాదెళ్ల భేటీ…
నవతెలంగాణ -న్యూఢిల్లీ మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ చైర్మన్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సత్య నాదెళ్ల గురువారం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో…
తెలంగాణలో నిరుద్యోగ రేటు 4.1 శాతం
– పది నెలల్లో అత్యంత తక్కువగా నమోదు : సీఎంఐఈ స్పష్టం న్యూఢిల్లీ : డిసెంబర్లో నిరుద్యోగ రేటు 4.1 శాతం…
నియోజకవర్గాల ముఖ్యనేతతో తరుణ్చుగ్, బన్సల్ వీడియోకాన్ఫరెన్స్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్ రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల ముఖ్య నేతలతో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జీలు సునీల్ బన్సాల్, తరుణ్చుగ్ ఢిల్లీ నుంచి…
ఖమ్మం సభతో బీఆర్ఎస్లో వణుకు: టీడీపీ
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్ ఖమ్మం సభతో బీఆర్ఎస్ నాయకుల వెన్నులో వణుకు పుట్టిందని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి జక్కలి ఐలయ్య…
ఓలా లక్ష స్కూటర్లలో సాఫ్ట్వేర్ అప్డేట్
బెంగళూరు: ఒలా ఎలక్ట్రిక్ దేశంలోని తన ఒక లక్షకు పైగా వినియోగదారుల స్కూటర్లలోని సాఫ్ట్వేర్ను అప్డేట్ చేస్తున్నట్లు పేర్కొంది. 50కి పైగా…
మీడియా ముందు కాదు… ప్రజల కోసం రోడ్డెక్కి పోరాడండి : దిగ్విజయ్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్ ‘కాంగ్రెస్ నేతలు మీడియా ముందుకొచ్చి మాట్లాడం కాదు… ప్రజల కోసం రోడ్డెక్కి పోరాడాలి’ అంటూ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్…