బాలలు స్థిరమైన లక్ష్యాలు నిర్ధేశించుకోవాలి

– మోటివేషనల్‌ స్పీకర్‌, బాలల సంక్షేమ సమితి సభ్యులు కె.దామోదర్‌ నవ తెలంగాణ – కాటారం బాలలు జీవితంలో ఉన్నతంగా ఎదగాలంటే…

వార్‌రూం దర్యాప్తుపై స్టే

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌ కాంగ్రెస్‌ వార్‌ రూంపై పోలీసుల దాడి కేసులో నిందితులు ముగ్గురికి సీఆర్‌పీసీ 41ఏ కింద జారీ…

హైదరాబాద్‌కు చేరుకున్న దిగ్విజయ్‌

నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌ కాంగ్రెస్‌లో చెలరేగిన అసమ్మతి మంటలను చల్లబర్చించేందుకు అధిష్టానం రంగంలోకి దిగింది. ఈమేరకు బుధవారం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజరుసింగ్‌ను రాష్ట్రానికి…

రాజ్యాంగాన్ని ధ్వంసం చేసే పనిలో బీజేపీ

– కార్మికవర్గం తిప్పికొట్టాలి : సీఐటీయూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉమామహేశ్వర్‌రావు నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి- సిద్ధిపేట రాజ్యాంగాన్ని ధ్వంసం చేసి…

జాతీయ గొర్ల, మేకల పెంపకందారుల అభివృద్ధి బోర్డు ఏర్పాటు చేయండి

– కేంద్ర మంత్రికి రాష్ట్ర పశుసంవర్థక, వ్యవసాయ పరిశోధన సంస్థ వినతి నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌ జాతీయ గొర్ల, మేకల పెంపకందార్ల అభివృద్ధి బోర్డు…

పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్‌గా సర్దార్‌ రవీందర్‌ సింగ్‌ బాధ్యతల స్వీకరణ

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌ సీఎం కేసీఆర్‌ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టు కునేలా రాష్ట్ర పౌరసరఫరాల సంస్థను రాష్ట్రంలోనే అత్యున్నత…

నా వ్యాఖ్యలను వక్రీకరించొద్దు : డీహెచ్‌

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌ స్వచ్చంద సేవా సంస్థ ఆధ్వర్యంలో కొత్తగూడెంలో నిర్వహించిన సెమి క్రిస్మస్‌లో తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని…

‘కృత్రిమ మేధస్సును ఉపయోగిస్తున్న తెలంగాణ’

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌ రాష్ట్రంలోని పలు రంగాల్లో వేగవంతమైన అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం కృత్రిమ మేధస్సును ఉపయోగించుకుంటున్నదని రమాదేవి…

వ్యాక్సిన్‌ తీసుకున్నా…

– జాగ్రత్తలు పాటించాల్సిందే :డాక్టర్‌ రాజీవ్‌ నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌ ప్రపంచవ్యాప్తంగా కోవిడ్‌-19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు…

సీఏఎస్‌ షెడ్యూల్‌ విడుదల

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌ రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు, కుటుంబ సంక్షేమ విభాగాల్లో సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్లకు సంబంధించి కౌన్సిలింగ్‌ షెడ్యూల్‌…

జేఎల్‌ పోస్టులకు అందరూ దరఖాస్తు చేసుకునే అవకాశమివ్వండి

– టీఎస్‌పీఎస్సీ కార్యదర్శికి ఏఐఎస్‌ఎఫ్‌ వినతి నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌ కరోనా కారణంగా గత విద్యాసంవత్సరంలో (2021-2022) చివరి ఏడాది…

భారత్‌ ముక్తి మోర్చ జాతీయ సదస్సుకు ఎమ్మెల్సీ కవితకు ఆహ్వానం

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో భారత్‌ ముక్తి మోర్చా వెనుకబడిన, మైనారిటీవర్గాల ఉద్యోగుల ఫెడరేషన్‌ (బీఏఎంసీఈఎఫ్‌) 39వ జాతీయ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొనాల్సిందిగా బీఆర్‌ఎస్‌…