నవతెలంగాణ-నస్పూర్ రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి చెల్లించాల్సిన రూ.27 వేల కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని, అలాగే కార్మికులకు సీఎంపీఎఫ్ చిట్టీలు అందజేయాలని…
ధ్వంసమైన మున్సిపల్ వాహనం
నవతెలంగాణ-మంచిర్యాల మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలో బయో టాయిలెట్స్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనం ధ్వంసం అయింది. బుధవారం పిప్రిలో జరిగిన…
కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం.. అధికారుల చోద్యం
నవతెలంగాణ-నస్పూర్ సింగరేణి ఉపరితల గనిలో పనిచేసే కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో కాంట్రాక్టు కార్మికులు ప్రమాదాల బారిన పడుతున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు…
గ్రామాల్లో ముమ్మరంగా స్వచ్ఛదనం-పచ్చదనం
నవతెలంగాణ-నార్నూర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమం గ్రామాల్లో ముమ్మరంగా కొన్నసాగుతోంది. గురువారం మండల కేంద్రంలో ఎంపీడీఓ జవహర్లాల్, ఎంపీఓ స్వప్నశీల బ్లెడ్…
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
నవతెలంగాణ – ఆదిలాబాద్టౌన్ ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు.…
బాలికల ఆశ్రమ పాఠశాలలో ఫ్రెషర్స్ డే
నవతెలంగాణ-ఖానాపూర్ పట్టణంలోని సుభాష్నగర్ కాలనీలో ప్రభుత్వ గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలలో గురువారం జరిగిన ఫ్రెషర్స్ డే కార్యక్రమానికి ఎమ్మెల్యే వెడ్మ…