కేరళ సీపీఐ(ఎం) నేతపై ఫేక్‌ న్యూస్‌

– అయ్యప్పను అవమానించాడన్న ఇండియా టుడే – ట్వీట్‌ను ఆలస్యంగా తొలగించిన ఛానెల్‌ న్యూఢిల్లీ : దేశంలోని ప్రముఖ ఇంగ్లీష్‌ టీవి…

 నియోజకవర్గాల ముఖ్యనేతతో తరుణ్‌చుగ్‌, బన్సల్‌ వీడియోకాన్ఫరెన్స్‌

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌ రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల ముఖ్య నేతలతో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీలు సునీల్‌ బన్సాల్‌, తరుణ్‌చుగ్‌ ఢిల్లీ నుంచి…

 పాలమూరు-రంగారెడ్డిపై విచారణ వాయిదా

-పిటిషనర్‌ వాదనలు వినాల్సి ఉంది… – రెండువారాల తర్వాతపరిశీలిస్తామన్న సుప్రీంకోర్టు న్యూఢిల్లీ : పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై సీనియర్‌ న్యాయవాది ప్రశాంత్‌…

8,694 మందికి పోస్టల్‌ ‘వైకుంఠ’ ప్రసాదాలు

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో వైకుంఠ ఏకాదశి సందర్భంగా పోస్టల్‌ శాఖ ద్వారా రాష్ట్రంలో 8,694 మంది భక్తులకు ప్రసాదాలు అందించినట్టు ఆ శాఖ హైదరాబాద్‌…

కొత్త ఏడాది గడ్డు కాలమే

– మాంద్యంలోకి మూడోవంతు దేశాలు – సంక్షోభం అంచున అమెరికా : ఐఎంఎఫ్‌ న్యూఢిల్లీ : ప్రస్తుత ఏడాదిలో ప్రపంచంలోని మూడో…

ద్విచక్ర వాహన అమ్మకాలు డీలా

న్యూఢిల్లీ : దేశంలోని అధిక ధరలు ద్విచక్ర వాహన మార్కెట్‌ను దెబ్బతీస్తున్నాయి. 2022 డిసెంబర్‌లో ద్విచక్ర వాహన అమ్మకాలు స్తబ్దుగా నమోదయ్యాయి.…

వడ్డీ రేట్ల పెంపు ఉండకపోవచ్చు : ఎస్‌బిఐ

న్యూఢిల్లీ : ప్రపంచ వ్యాప్తంగా కేంద్ర బ్యాంక్‌లు వడ్డీ రేట్ల పెంపును ఇక నిలిపివేయనున్నాయని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఓ…

మార్కెట్లకు తొలి సెషన్‌లో లాభాలు

ముంబయి : దేశీయ స్టాక్‌ మార్కెట్లు కొత్త ఏడాది తొలి సెషన్‌లో లాభాలు సాధించాయి. కొనుగోళ్ళ మద్దతుతో సోమవారం బిఎస్‌ఇ సెన్సెక్స్‌…

 రుణాల జారీలో 15 శాతం వృద్థి అంచనా  ప్రతీ మండల కేంద్రాన్ని చేరుకుంటాం: శ్రీరామ్‌ ఫైనాన్స్‌ సిఇఒ వెల్లడి

హైదరాబాద్‌ : వచ్చే రెండు, మూడేండ్లలో రుణాల జారీలో సగటున 12-15 శాతం వృద్థి సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని శ్రీరామ్‌ ఫైనాన్స్‌…

 కైకాలకు కాసాని నివాళి

నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌ సీనియర్‌ నటులు కైకాల సత్యనారాయణ మతి పట్ల టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్‌ తీవ్ర సంతాపం…

30 నుంచి గ్రూప్‌-4 దరఖాస్తుల స్వీకరణ

జనవరి 19 వరకు సమర్పణ గడువు టీఎస్‌పీఎస్సీ వెల్లడి నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌ రాష్ట్రంలో గ్రూప్‌-4 పోస్టులకు ఆన్‌లైన్‌లో శుక్రవారం…

ఖమ్మం సభతో బీఆర్‌ఎస్‌లో వణుకు: టీడీపీ

నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌ ఖమ్మం సభతో బీఆర్‌ఎస్‌ నాయకుల వెన్నులో వణుకు పుట్టిందని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి జక్కలి ఐలయ్య…