బెంగళూరు: ఒలా ఎలక్ట్రిక్ దేశంలోని తన ఒక లక్షకు పైగా వినియోగదారుల స్కూటర్లలోని సాఫ్ట్వేర్ను అప్డేట్ చేస్తున్నట్లు పేర్కొంది. 50కి పైగా…
మీడియా ముందు కాదు… ప్రజల కోసం రోడ్డెక్కి పోరాడండి : దిగ్విజయ్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్ ‘కాంగ్రెస్ నేతలు మీడియా ముందుకొచ్చి మాట్లాడం కాదు… ప్రజల కోసం రోడ్డెక్కి పోరాడాలి’ అంటూ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్…
ఉత్తేజభరితం
– అరుణపతాకాన్ని ఆవిష్కరించిన పి.రాజారావు – అమరవీరుల స్థూపానికి ప్రతినిధుల నివాళి నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి సిద్దిపేటలోని మల్లు స్వరాజ్యం నగర్…
శాంతి కాముక భారత్ను నిర్మిద్దాం
– క్రిస్మస్ వేడుకలో సీఎం కేసీఆర్ నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్ జై భారత్ నినాదంతో అద్భుత భారత్ను నిర్మిద్దామని సీఎం కేసీఆర్ తెలిపారు.…
మతోన్మాదంతో కార్మికుల మధ్య బీజేపీ చిచ్చు
– తిప్పికొట్టేందుకు ఐక్యంగా ముందుకు సాగాలి – కష్టజీవుల మీద భారాలు.. కార్పొరేట్లకు రాయితీలు – ఏప్రిల్ 5న ఢిల్లీలో మహాప్రదర్శనకు…
దేశంలో బీఎఫ్-7 కేసులు 5 నమోదు
– కోవిడ్ పరిస్థితిపై కేంద్ర ఆరోగ్య మంత్రి సమీక్ష న్యూఢిల్లీ: ప్రస్తుతం చైనాను వణికిస్తున్న ఒమిక్రాన్ సబ్వేరియంట్ బీఎఫ్7 భారత్కూ విస్తరించింది.…
తెలంగాణకు టీడీపీ అవసరం
– ఖమ్మం శంఖారావంసభలో చంద్రబాబు – పార్టీ ఎక్కడ ఉంది అనేవారికి ప్రజల ఉత్సాహమే సమాధానం – తెలుగు ప్రజల కోసం…
మత సామరస్యం నేపథ్యంలో బుక్ ఫెయిర్
– నేటి నుంచి జాతీయ పుస్తక ప్రదర్శన ప్రారంభం – 300 పుస్తక దుకాణాలు, రెండున్నర లక్షల పుస్తకాలు – జ్ఞానవంతులు…
సరిహద్దు ఘర్షణలపై వాస్తవాలు వెల్లడించాలి
– పార్లమెంట్లో ప్రతిపక్షాలు ఆందోళన న్యూఢిల్లీ: సరిహద్దు ఘర్షణలపై వాస్తవాలు వెల్లడించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. కేంద్ర ప్రభుత్వం దాచివేత ధోరణి…
మార్క్సిజానికి దగ్గరవుతున్న కార్మికవర్గం
మార్క్సిజానికి కార్మిక వర్గం దగ్గరయ్యే పరిస్థితులు పెరుగుతున్నాయని సుందరయ్య విజ్ఞానకేంద్రం మాజీ కార్యదర్శి సీ సాంబిరెడ్డి అన్నారు. గడచిన 30 ఏండ్ల…
ఐక్యపోరాటాలతో ముందుకెళ్తాం
– ఐక్య పోరాటాలకు సీఐటీయూ కేంద్ర బిందువు కావాలి – సీఐటీయూ రాష్ట్ర మహాసభల ప్రారంభ సభలో ట్రేడ్ యూనియన్ల నాయకులు…
మాతా శిశుసంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
– మంత్రి సత్యవతి రాథోడ్ నవతెలంగాణ-ములుగు మాతా శిశుసంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని గిరిజన, స్త్రీ-శిశుసంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా…