బాలికల ఆశ్రమ పాఠశాలలో ఫ్రెషర్స్‌ డే

నవతెలంగాణ-ఖానాపూర్‌ పట్టణంలోని సుభాష్‌నగర్‌ కాలనీలో ప్రభుత్వ గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలలో గురువారం జరిగిన ఫ్రెషర్స్‌ డే కార్యక్రమానికి ఎమ్మెల్యే వెడ్మ…

కొత్తగా ఎన్నికైన ఎంపీల్లో 46 శాతం మందిపై క్రిమినల్‌ కేసులు

– అందులో 170 మందిపై తీవ్ర నేరం కేసులు – 27 మంది దోషులు : ఏడీఆర్‌ వెల్లడి నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో…

దెబ్బతిన్న గ్రామీణ రోడ్లకు మరమ్మతులు

– పీఆర్‌ శాఖ మంత్రి సీతక్క నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు, ఇతర పరిస్థితుల నేపథ్యంలో దెబ్బతిన్న గ్రామీణ…

హరీశ్‌రావుపై రేవంత్‌ ఆరోపణలు నిరాధారం

– సీఎం సొంత గ్రామంలో బీజేపీకి ఆధిక్యత… బదిలీ చేశారా? : డాక్టర్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌…

నవీన్‌ కుమార్‌ రెడ్డికి అభినందనలు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌ మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా గెలుపొందిన నవీన్‌ కుమార్‌ రెడ్డిని పలువురు బీఆర్‌ఎస్‌ నేతలు అభినందించారు.…

సీఎం ఆమోదం రాగానే బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్‌

– విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌ రాష్ట్రంలో ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులను చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని…

నేటి నుంచి ప్రపంచ వరి సదస్సు

– హైదరాబాద్‌లో రెండ్రోజుల పాటు నిర్వహణ – హాజరుకానున్న 30 దేశాల ప్రతినిధులు – వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యాపారులు, రైతులు కూడా..…

9న గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌కు పకడ్బందీ ఏర్పాట్లు

– 897 పరీక్షా కేంద్రాల ఏర్పాటుొ 4.03 లక్షల మంది అభ్యర్థుల దరఖాస్తు – బడి పిల్లలకు యూనిఫారాలు పంపిణీ చేయాలి…

జులై 10న డీసెట్‌

– రేపటినుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ – నోటిఫికేషన్‌ విడుదల నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌ రాష్ట్రంలో డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ…

సీఎం రిలీఫ్‌ ఫండ్‌ పునరుద్ధరణ

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌ రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ ముగిసిన నేపథ్యంలో సీఎం రిలీఫ్‌ ఫండ్‌ను పునరుద్ధరించాలని సీఎం రేవంత్‌రెడ్డి గురువారం ఆదేశించారు. నూతన…

జస్టీస్‌ ఘోష్‌ రాక సాగునీటిశాఖ అధికారులతో భేటీ

నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌ కాళేశ్వరం ప్రాజెక్టు జ్యుడీషియల్‌ విచారణ కమిషన్‌ చైర్మెన్‌ జస్టిస్‌ పినాకిని చంద్రఘోష్‌ గురువారం హైదరాబాద్‌ చేరుకున్నారు. కోల్‌కతా…

ఇద్దరు యువకుల దారుణ హత్య

– రంగారెడ్డి జిల్లా కడ్తాల్‌లో ఘటన నవతెలంగాణ-ఆమనగల్‌ ఇద్దరు యువకులు దారుణహత్యకు గురైన ఘటన రంగారెడ్డి జిల్లా కడ్తాల్‌ మండల కేంద్రం…