– విజిట్ టు ప్రాజెక్ట్ లో భాగంగా ఆర్థికశాఖ నిపుణుల కమిటీ పర్యటన – ఎమ్మేల్యేలకు ప్రాజెక్టు వివరాలు తెలిపిన ఈఎన్సి…
మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించిన చెరుకు శ్రీనివాస్ రెడ్డి
నవతెలంగాణ – తొగుట మృతుని కుటుంబ సభ్యులను కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి పరామర్శించారు. మంగళవారం…
ఎంపీడీవోకు దేశ వ్యాప్త సమ్మె నోటీస్ ఇచ్చిన గ్రామ పంచాయతీ కార్మికులు
– కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసన దేశ వ్యాప్త సమ్మె నవతెలంగాణ – తొగుట కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న…
నులిపురుగులను నివారించేందుకు ఆల్బెండజోల్ మాత్ర అందించాలి
– వైద్య అధికారి డాక్టర్ రాధకిషన్ నవతెలంగాణ – తొగుట నులిపురుగులను నివారించేందుకు ఆల్బెండజోల్ మాత్ర అందించాలని వైద్య అధికారి డాక్టర్…
గుడికందుల మాజీ సర్పంచ్ ను పరామర్శించిన సర్పంచ్ లు
నవతెలంగాణ – తొగుట గుడికందుల మాజీ సర్పంచ్ ను వివిధ గ్రామాలసర్పంచ్ లు పరామర్శించారు. సోమవారం మండలంలోని గుడికందుల గ్రామానికి చెందిన…
దుబ్బాక నియోజకవర్గ అభవృద్దే లక్ష్యంగా పని చేస్తా
– కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి నవతెలంగాణ – తొగుట సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో…
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి: ఎస్ఐ
నవతెలంగాణ – తొగుట రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎస్ఐ. బి. లింగం తెలిపారు. శుక్రవారం మండలంలోని రాంపూర్…
గ్రామాల స్పెషల్ ఆఫీసర్ గా బాధ్యతలు చేపట్టిన ఎంఈఓ.
నవతెలంగాణ – తొగుట స్పెషల్ ఆఫీసర్ గా బాధ్యతలు స్వీకరించామని ఎంఈఓ యాదవ రెడ్డి తెలిపారు.గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లా కలెక్టర్…
గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులకు వీడ్కోలు సన్మానం
నవతెలంగాణ – తొగుట మండలంలోని వెంకట్రావు పేట గ్రామ పంచాయతీ పాలకవర్గం సభ్యులకు ఘనంగా వీడ్కోల కార్యక్ర మం నిర్వహించారు. గురువారం ఈ సందర్భం…
పంచాయతీ పాలక వర్గంను సన్మానించిన కార్యదర్శి
నవతెలంగాణ – తొగుట పంచాయతీ పాలక వర్గంను సన్మానించామని పంచాయతీ కార్యదర్శి పి.శ్రీనివాస్ తెలిపారు. గురువారం మండలంలోని పెద్దమాసాన్ పల్లి గ్రామ పంచాయతీ పాలక…
వేతన జీవులను నిరాశపర్చిన కేంద్ర బడ్జెట్
– పీఆర్టీయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి నవతెలంగాణ – తొగుట కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో నూతనం గా ఒక్క…
గ్రామ పంచాయతీ పాలక వర్గానికి సన్మానం
నవతెలంగాణ – తొగుట గ్రామ పంచాయతీ పాలక వర్గానికి సన్మానించమని పంచాయతీ కార్యదర్శి నర్సింగరావు అన్నారు. బుధవారం మండలంలోని తుక్కాపూర్ గ్రామ పంచాయతీ…