నేటితరం శ్రీరంగనీతులు

సుహాస్‌, కార్తీక్‌రత్నం,రుహానిశర్మ, విరాజ్‌ అశ్విన్‌ ముఖ్యతారలుగా రూపొందుతున్న చిత్రం ‘శ్రీరంగనీతులు’. ప్రవీణ్‌కుమార్‌ వీఎస్‌ఎస్‌ దర్శకుడు. రాధావి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై వెంకటేశ్వరరావు బల్మూరి…