ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

నవతెలంగాణ – హైదరాబాద్: తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు అక్కడిక్కడే మృతి చెందారు. ఈ విషాద సంఘటన ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని…

ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు : ఆరుగురు మృతి

ఉత్తరాఖండ్‌ : కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల …. ఉత్తరాఖండ్‌లో కొండచరియలు విరిగిపడటంతోపాటు వరదలొ చ్చాయి. ఈ వరదల్లో చిక్కుకొని…

కొండచరియలు విరిగిపడి ఇద్దరు తెలంగాణ వాసులు మృతి

నవతెలంగాణ – ఉత్తరాఖండ్: ఉత్త‌రాఖండ్‌లో భారీ వ‌ర్షాలు బీభ‌త్సం సృష్టిస్తున్నాయి. కుండ‌పోత వ‌ర్షాల‌కు ప‌లు ప్రాంతాల్లో కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డుతున్నాయి. ఈ క్రమంలో…

ఉత్తరాఖండ్‌ అడవుల్లో ఆరని కార్చిచ్చు.. నాలుగు రోజుల్లో ఐదుగురు మృతి

నవతెలంగాణ – ఉత్తరాఖండ్: ఉత్తరాఖండ్‌ అడవుల్లో చెలరేగిన కార్చిచ్చు నెలలు గడుస్తున్నా అదుపులోకి రావడం లేదు. బలమైన కార్చిచ్చు కారణంగా అక్కడి…

ఉత్తరాఖండ్‌ అడవుల్లో కార్చిచ్చు…

నవతెలంగాణ – హైదరాబాద్: ఉత్తరాఖండ్‌ అడవుల్లో కార్చిచ్చు చెలరేగింది. శుక్రవారం మొదలైన మంటలు శనివారం నాటికి నైనిటాల్‌లో మరింత తీవ్రం కావడంతో…

ఉత్తరాఖండ్‌లో క్లోరిన్‌ గ్యాస్‌ లీక్‌

నవతెలంగాణ -డెహ్రాడూన్‌ :    క్లోరిన్‌ గ్యాస్‌ లీకైన ఘటన మంగళవారం  ఉత్తరాఖండ్‌లో చోటుచేసుకుంది. డెహ్రాడూన్‌ సమీపంలోని ప్రేమ్‌ నగర్‌ పోలీస్‌…

ఉత్తరాఖండ్‌లో స్వల్ప భూకంపం

నవతెలంగాణ – హైదరాబాద్ ఉత్తరాది రాష్ట్రాలను గత కొన్ని రోజులుగా వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. తాజాగా ఉత్తరాఖండ్‌లో భూ ప్రకంపనలు నమోదయ్యాయి.…

ఉత్తరాఖండ్‌ను ముంచెత్తుతున్న భారీ వర్షాలు…

నవతెలంగాణ – హైదరాబాద్ ఉత్తరాది రాష్ట్రాలను గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ముఖ్యంగా హిమాచల్‌ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో…

దేహ్రాదూన్‌లో ఘోర ప్రమాదం..ఏడుగురు మృతి

నవతెలంగాణ – దేహ్రాదూన్‌ ఉత్తరాఖండ్‌లోని దేహ్రాదూన్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఉత్తర కాశీ జిల్లాలో యాత్రికులతో వెళ్తున్న బస్సు లోయలో పడిపోయింది.…

ఉత్తరాఖండ్‌లో చిక్కుకున్న యాత్రికులు

నవతెలంగాణ డెహ్రాడూన్‌: గతరెండు రోజులుగా విడవకుండా కురుస్తున్న వర్షాలతో ఉత్తరాఖండ్‌ అతలాకుతలం అవుతోంది. దీనితో అనేక మంది యాత్రికుల అక్కడ చిక్కుకుపోయారు.…

ఉత్తరాఖండ్‌లో పేలిన ట్రాన్స్‌ఫార్మర్‌

– 15 మంది మృతి..పలువురికి గాయాలు డెహ్రాడూన్‌ : ఉత్తరాఖండ్‌లో మంగళవారం రాత్రి ఘోరం చోటు చేసుకుంది. చమోలీ జిల్లాలో విద్యుత్‌…

ట్రాన్స్‌ఫార్మర్ పేలి 15 మంది దుర్మరణం

నవతెలంగాణ డేహ్రాడూన్‌: ట్రాన్స్‌ఫార్మర్ పేలిపోవడంతో 15 మంది దుర్మరణం చెందారు. ఉత్తరాఖండ్‌లో చోటుచేసుకున్న ఘోర ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. అధికారులు వెల్లడించిన…