గిడ్డంగుల కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌గా వేద రజినిసాయిచంద్‌

– ఉత్తర్వులు జారీచేసిన రాష్ట్ర ప్రభుత్వం నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌ తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌గా వేద రజిని సాయిచంద్‌ను నియమిస్తూ…