పార్టీ మార్పు ప్రచారంపై స్పందించిన కేతిరెడ్డి

నవతెలంగాణ – అమరావతి: ‘గుడ్ మార్నింగ్ ధర్మవరం’ కార్యక్రమం ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ సుపరిచితమైన ధర్మవరం వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి…

టీటీడీని ప్రక్షాళన చేస్తాం: మంత్రి లోకేశ్

నవతెలంగాణ – అమరావతి: తితిదే మాజీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డికి మంత్రి నారా లోకేశ్‌ సవాల్‌ విసిరారు. లడ్డూ నాణ్యతపై ప్రమాణం…

జనసేనలో చేరనున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే

నవతెలంగాణ – అమరావతి: ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట వైసీపీ మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను జనసేనలో చేరికకు రంగం సిద్ధమైంది. ఈ…

గడిచిన జగన్ ఐదేళ్ళ పాలనే ఏపీకి అతిపెద్ద విపత్తు: మంత్రి నాదెండ్ల

నవతెలంగాణ – అమరావతి: వైసీపీ అధినేత జగన్ పై ఏపీ పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వరదలు,…

వైసీపీ నేత దుర్గాప్రసాద్ అరెస్ట్..

నవెతెలంగాణ – అమరావతి: గతంలో చంద్రబాబు నివాసంపై దాడి కేసులో పాల్గొన్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేత పాలడుగు దుర్గాప్రసాద్ ను…

మేయర్ ఇంటిముందు చెత్త వేసిన ప్రజలు

నవతెలంగాణ – అమరావతి: గత ప్రభుత్వ హయాంలో చెత్తపై పన్ను విధించిన సంగతి తెలిసిందే. చెత్త పన్ను చెల్లించని వారి నుంచి…

అధికారం కోల్పోయిన రెండు నెలల్లో జగన్‌కు మతిభ్రమించింది: బుద్ధా వెంకన్న

నవతెలంగాణ – అమరావతి: అధికారం కోల్పోయిన రెండు నెలల్లోనే జగన్‌కు మతిభ్రమించిందని టీడీపీ నేత బుద్ధా వెంకన్న మండిపడ్డారు. ఏం మాట్లాడుతున్నారో…

పిఠాపురంలో వైసీపీకి షాక్..

నవతెలంగాణ – అమరావతి: జనసేనాని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం (కాకినాడ జిల్లా) నియోజకవర్గంలో వైసీపీకి షాక్…

ఆ అధికారులను వదిలిపెట్టను: సీఎం చంద్రబాబు

నవతెలంగాణ – అమరావతి: అమ‌రావ‌తిలోని పార్టీ కేంద్ర కార్యాల‌యం ఎన్‌టీఆర్ భ‌వ‌న్‌లో సీఎం చంద్ర‌బాబు నాయుడు మీడియాతో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా…

వైఎస్సార్ లా పోరాడడం మీకు చేతకాదు: జగన్ పై షర్మిల ఫైర్

నవతెలంగాణ – అమరావతి: జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చి చంద్రబాబును నిలదీయాలని తాను చెబితే అది చంద్రబాబుకు కొమ్ముకాసినట్టు మీకు…

ఎంపీడీఓ ఆచూకీ కనిపెట్టండి: డిప్యూటీ సీఎం పవన్

నవతెలంగాణ – అమరావతి: నరసాపురం ఎంపీడీఓ వెంకటరమణ అదృశ్యంపై విచారించాలని డిప్యూటీ సీఎం పవన్ అధికారులను ఆదేశించారు. అదృశ్యానికి దారి తీసిన…

త్వరలోనే విశాఖ ఫైల్స్ విడుదల: మాజీ మంత్రి గంటా..

నవతెలంగాణ – అమరావతి: నగరంలోని భూ దందాలపై రాష్ర్ట ప్రభుత్వానికి నివేదిస్తామని టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు.…