ఆర్జీయూకేటీ బాసర డిఎస్పీగా బాధ్యతలు స్వీకరణ

నవతెలంగాణ-ముధోల్ : ఆర్జీయూకేటీ బాసరకు  డాక్టర్ డి రాజేష్ డీఎస్పీగా బుధవారం సాయంత్రం   బాధ్యతలు చేపట్టారు..  1996 బ్యాచ్ కు చెందిన ఈయన సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్లో పనిచేశారు . ఆనంతరం మెదక్  జిల్లా డిఎస్పీగా పనిచేసి  ఆర్జీయూకేటీ బాసరకు  చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా నియమితులయ్యారు.  ఈసందర్భంగా ట్రిపుల్ ఐటీ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ గోవర్ధన్  మర్యాద పూర్వకంగా కలిసి  ,నియామక పత్రాన్ని   అందించి, విధుల్లో చేరారు.