భువనగిరి మండల పార్టీ అధ్యక్షుడు ఎర్రబోయిన రమేష్ యాదవ్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ భవన్ కు బయలుదేరారు. బయలుదేరిన వారిలో భువనగిరి నియోజకవర్గం నాయకులు రేపు బీరప్ప, సిద్ధగోని ధనంజయ గౌడ్, మాడుగుల ఉపేందర్, నాగ మల్లయ్య, బిక్షపతి, పాండు నాయక్ , బిక్షపతి లు పాల్గొన్నారు.