ప్రశాంతంగా పరీక్షలు..

నవతెలంగాణ-డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీ లో పరిధిలో మంగళవారం మధ్యాహ్నం  జరిగిన ఎల్.ఎల్.బి 02వ. సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్ లాక్  పరీక్షకు34 మంది విద్యార్థులకు గాను 27మంది హాజరయ్యారని, 07గురు విద్యార్థులు గైర్హాజరయ్యారని,ఉదయం జరిగిన ఎల్.ఎల్.బి 06.వ రెగ్యులర్, బ్యాక్ లగ్ సెమిస్టర్ పరీక్షకు 24 మంది విద్యార్థులకు గాను 23 విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారని, ఒక్క విద్యార్థి గైరాజరయ్యారని,  తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో మంగళవారం మధ్యాహ్నం జరిగిన ఎల్ఎల్ఎం  2.వ సెమిస్టర్ బ్లాక్ లాక్  పరీక్షలకు10 మంది విద్యార్థులకు గాను 09హాజరయ్యారని ఒక విద్యార్థి గైరాజరయ్యారు.తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో మంగళవారం మధ్యాహ్నం జరిగిన ఎంబీఏ / ఎంసీఏ / 04వ, ఐఎంబీఏ/ ఏపీఈ/ పి సి హెచ్.10వ   సెమిస్టర్ బ్లాక్ లాక్  పరీక్షలకు476 మంది విద్యార్థులకు గాను 450 మంది విద్యార్థులు హాజరయ్యారని 26మంది   గైరాజరయ్యారని తెలంగాణ యూనివర్సిటీ పరీక్షా ల నియంత్రణ అధికారిని  ప్రొఫెసర్ అరుణ ఒక ప్రకటనలో తెలిపారు.