నవతెలంగాణ – వీర్నపల్లి
వీర్నపల్లి మండలం కంచర్ల గ్రామం శివారులో నిన్న రాత్రి కురిసిన వర్షాలకు రోడ్డు కు అడ్డంగా చెట్టు పడిపోవడంతో సోమవారం ఎస్సై ఎల్లయ్య గౌడ్ రోడ్డు పై పడిపోయిన చేట్ల కొమ్మలను సిబ్బంది సహాయంతో తొలగించారు . వాహన దారులకు ఇబ్బందులు లేకుండా చేసిన ఎస్సై పనితీరును పలువురు ప్రసంశించారు. విరి వెంట హెడ్ కానిస్టేబుల్ సత్తయ్య, సిబ్బంది ఉన్నారు.