
జుక్కల్ మండలం లోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ8, బస్వ పూర్ యందు యూనీఫాం 2వ విడత ఏకరూప దుస్తులు సోమవారం పంపిణీ చేయడం జర్గింది. ఈ సంధర్భంగా కస్తూర్బా గాందీ గురుకుల వసతిగృహ పాఠశాలలో ప్రత్యేక అధికారీ ఎంపిడివో శ్రీనివాస్ ముఖ్య అథితిగా , ఐకేపీ సిసిలు పాల్గోన్నారు. ఐకేపీ మహిళ సంఘాల మహిళలు ప్రత్తేకంగా ఏపీఎం సత్యనారాయణ ఆధ్వర్యంలో కుట్టు మిషన్ లో శిక్షణ పొందిన వారితో ఏకరూప దుస్తులు కుట్టి సరఫారా చేయడం జర్గిందని ఎంపీడీవో రేర్కోన్నారు ఈ కార్యక్రమంలో ఎంపిడీవో , ఏపీఎం , కేజీబీవి ప్రత్యేక అధికారి, సిసి, ఉపాద్యాయ బృందం, విద్సార్థినిలు తదితరులు పాల్గోన్నారు.