
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహా ముత్తారం మండలానికి నూతనంగా వచ్చిన ఎస్సై మహేందర్ కుమార్ యాదవ్ ను సన్మానించిన గిరిజన నాయకులు. శనివారం మర్యాదపూర్వకంగా కలిసి ఆయనను ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన నాయకులు రూబీన్ నాయక్, దేవ్ సింగ్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.