బెంగళూరు: దేశంలో మధు మేహంతో బాధపడుతున్న వారి కోసం తొలిసారి బయోసిమిలర్ ఇన్సులిన్ అస్పార్ట్ అయినా ఇన్సూ క్విక్ విడుదల కోసం బయో జెనో మిక్స్తో భాగస్వామ్యం కుదర్చుకు న్నట్లు యుఎస్వి ప్రయివేటు లిమి టెడ్ వెల్లడించింది. మధు మేహం ఉన్నవారి చికిత్స అవకాశాలను ఇది మెరుగుపరుస్తుందని పేర్కొంది. ఇన్సూక్విక్ 100 శాతం భారత్లో తయారు చేయబడిందని పేర్కొంది. దేశంలో 10.1 కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారని అంచనా.