
ఇందులో దళిత బంధు వంటి పథకాలను ప్రవేశ పెట్టడం, ఎస్సీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఈ కార్పొరేషన్ ద్వారా దళితులకు మేలు కలుగుతుందన్నారు. అంబేద్కర్ ఆశయాలకు మన కేసీఆర్ జీవనం పోశారని అభిప్రాయం వ్యక్తం చేశారు. అనంతరం కుల సంఘాల సభ్యులు మాట్లాడుతూ మన అందరం ఏకమై భారీ మెజార్టీతో గెలిపించుకోవాల ని అన్నారు. సర్పంచ్ నాయకత్వంలో పని చేస్తా మని, ఆయన ఎవరికి ఓటు వేయమంటే వారికి ఓటు వేస్తామని ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో కుల సంఘ పెద్దలు లింగం, రాజు, కనకయ్య, అంజయ్య, నాంపల్లి, కుల సంఘం సభ్యు లు తదితరులు పాల్గొన్నారు.