మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం..

నవతెలంగాణ- వలిగొండ రూరల్

మండలంలోని నాతాళ్లగూడెంలో ఇటీవల అనారోగ్యానికి గురై మోటే యాదగిరి మృతి చెందడoతో వారి కుటుంబానికి పైళ్ళ ఫౌండేషన్ సౌజన్యంతో అందజేసిన రూ5 వేల రూపాయాలు శనివారo  స్థానిక బిఆర్ఎస్  నాయకులు  అందజేసారు. ఈ కార్య క్రమంలో ఎంపీటీసీ మోటే నర్సింహ, వీరమల్ల బాలేశ్వర్, ఉద్దగిరి భాస్కర్, పొట్టోల  పార్వతమ్మ, మోటే  లింగస్వామీ, ఉద్దగిరి సైదులు, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.