![](https://dev.navatelangana.com/wp-content/uploads/2023/08/IMG-20230817-WA0186.jpg)
రెంజల్ మండల కేంద్రంలో బందల రోడ్డు పనులను సర్పంచ్ ఎమ్మెస్ రమేష్ కుమార్ గురువారం పరిశీలించారు. ఈ రోడ్డు పనులను స్థానిక పిఆర్ఏఈ వినయ్ కుమార్, సారాధ్యంలో కొలతలు నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం రోడ్డు పనులు చురుకుగా కొనసాగుతున్నాయని, మొరం పనులు యుద్ధ ప్రాతికపైన చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ పనులకు స్థానిక రైతులు తమ సహాయ సహకారాలు అందించాలని ఆయన కోరారు..