బాజిరెడ్డి గోవర్ధన్  రాజకీయ ప్రస్థానం..

– గ్రామీణులతో మమేకం, మూడు తరాల వారి ఆదరణ
– నాలుగుసార్లు ఎమ్మెల్యే, మూడు నియోజకవర్గాల్లో ప్రాతినిధ్యం  వైఎస్ఆర్, కేసీఆర్ కుటుంబాలతో ప్రత్యేక అనుబంధం.
నవ తెలంగాణ- జక్రాన్ పల్లి 
సుదీర్ఘకాలం ప్రజాజీవితంలో కొనసాగుతున్న టిఎస్ ఆర్టిసి చైర్మన్, నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ మొదటి నుంచి మాస్ ఇమేజ్ పొలిటికల్ రెబల్ స్టార్ఃగా గుర్తింపు పొందారు. హొబాజిరెడ్డి గోవర్ధన్హొ తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. హొనక్సలైట్ల తూటాతో గొంతు స్వరపేటిక దెబ్బతిన్నా. హొమందుపాతర పేలి త్రుటిలో తప్పించుకున్నా. హొతన కారును లారీ ఢీకొట్టడంతో ఎడమ దవడ పగిలిపోయినప్పుటికీ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో తనహొ ప్రజా ప్రస్థానాన్ని కొనసాగించారు. హొనాలుగోసారి ఎమ్మెల్యేగా ఉన్న బాజిరెడ్డి గోవర్ధన్ మూడు నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహించారు.గ్రామీణ ప్రాంత ప్రజలతో నిత్యం మమేకమయ్యే ఆయనకు మూడు తరాల వారితో అనుబంధం ఉంది.ఎన్టీఆర్ పిలిచినా టీడీపీలో చేరలేదు.1995లో పరిషత్ ఎన్నికల్లో ఇండిపెండెంట్ ప్యానల్ పోటీ చేశారు.హొఫిబ్రవరి 17- 1954 జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం దేశాయిపేట లోని అమ్మమ్మగారి ఇంట్లో పుట్టారు. చీమను పల్లి గ్రామంలో పెరిగి పెరిగి పెద్దయ్యారు.నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం రావుట్ల గ్రామం నానమ్మ ఊరు.హొ1988-70లో ధర్పల్లిలో ఎస్ఎస్సీ చదివారు.హొ1971 లో చిమన్ పల్లీ పోలీస్ పటేల్ గా ఉద్యోగంలో వుంటు, ఉస్మానియాలో ఓపెన్ డిగ్రీ (బీఏ) చేశారు.1981లో ఉద్యోగానికి రాజీనామా చేసి చిమాన్ పల్లీ గ్రామ సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాను.హొహొరాజకీయ గురువు మాజీ మంత్రి శనిగరం సంతోష్ రెడ్డి గారి ప్రోత్సలంతో సర్పంచ్ అయ్యారు.హొ1980లో కాంగ్రెస్ తరుపున సిరికొండ ఎంపిపీగా గెలిచారు.హొఅప్పుడు నన్ను నక్సలైట్లు టార్గెట్ చేశారు.హొ1991లో సిరికొండ సొసైటీ చైర్మన్ గా ఏకంగా ఏ న్నికయ్యారు.హొనన్ను డీసీసీబీ చైర్మన్ చేస్తానని చెప్పిన సంతోష్ రెడ్డి మాట తప్పడంతో సొసైటీ చైర్మన్ కు రాజీనామా చేశాను.హొతరువాత ఆంధ్రప్రదేశ్ స్ట్రీట్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరక్టర్ అయ్యాను. నక్సల్స్ టార్గెట్ చేసి రోడ్డు వద్ద మందు పాతరతో ప్రమాదం జరిగింది.మరో మారు నక్సలైట్లు 1994లో నాపై కాల్పులు జరిపారు..బుల్లెట్ గొంతులో దిగి కుడి భుజం గుండా బయటకు వెళ్లింది.హొహైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో నెలరోజుల పాటు చికిత్స తీసుకున్నారు, బుల్లెట్ తగిలినందున స్వరపేటిక దెబ్బతింది.హొ1995లో అంబాసిడర్ కారులో వెళుతుండగా సిరికొండ- కొండూరు మధ్యలో నక్సలైట్లు మందుపాతర పేల్చారు.హొఆ పేలుడు నుంచి వెంట్రుకవాసిలో తప్పించుకున్నా.హొఒక్కసారిగా పేలుడు జరగడంతో డ్రైవర్ కారు వేగంగా నడిపాడు. కారు మూడు పల్టీలు కొట్టింది.అంబాసిడర్ కారు కావడంతో బతికి బయట పడ్డాం..1996లో నగర శివారులోని బోర్గం వంతెనపై లారీ ఢీకొట్టడంతో కారు. నుజ్జునుకైంది. ఈ ప్రమాదంలో ఎడమ దవడ పగిలిపోయిందినెలల పాటు చికిత్స తీసుకున్నాను.హొవైఎస్ఆర్ 1999లో సంతోష్ రెడ్డికి నిజామాబాద్ ఎంపీ టిక్కెట్ ఇచ్చి నాకు అర్మూర్ ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చారు.హొనేను ఎమ్మెల్యే గా గెలిచాను.హొహొ2004లో రాజకీయ సమీకరణలతో సంతోష్ రెడ్డి టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్తిగా2004 వైఎస్ఆర్ చెప్పడంతో బాన్సువాడలో అసెంబ్లీకి పోటీ చేసి అప్పటి మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డిపై గెలుపొందాను.హొవైఎస్ఆర్ సీఎంగా ఉన్న సమయంలో గతంలో చంద్రబాబు హయాంలో అమ్మిన ప్రభుత్వ భూములపై వేసిన హౌజ్ కమిటీకి చైర్మన్ గా వ్యవహరించాను. వీఏసీ సభ్యుడిగానూ కొనసాగాను.1988లో వైఎస్ఆర్ నన్ను ఢిల్లీకి తీసుకెళ్లారు. ఏఐసీసీ కార్యదర్శి జనార్దన్ పూజారికి నా గురించి వివరించారు.హొ1999, 2004, 2009 ఎన్నికలలో వైఎస్ఆర్ ఎమ్మెల్యే టిక్కెట్లు ఇచ్చారు..2014, 2018 లో కేసీఆర్ సహాయ సహకారాలతో వారి ప్రోత్బల్యంతో మరోసారి శాసనసభ్యుడుగా కొనసాగుతున్నారు.2008లో బాన్సువాడ నుంచి ఓటమి పాలయ్యాను.హొ2014లో వైఎస్సార్ సీపీని వీడి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నిజామాబాద్ రూరల్ నుంచి డి శ్రీనివాస్ పై గెలిచాను..పుణ్యక్షేత్రాలూ ఎక్కువగా తిరిగాను. ఃతానాః సభల్లో పంచకట్టుతో పాల్గొన్నాను. సర్పంచ్ గా ఉన్నప్పటి నుంచి పంచ కట్టు పాటిస్తున్నాను.ప్రస్తుతం శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ గారు టిఎస్ఆర్టిసి చైర్మన్గా బాధ్యతలు స్వీకరించి విజయవంతంగా ఆర్టిసి ప్రగతి రథచక్రాలను పరుగున పెట్టిస్తున్నారు..గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి సహకారంతో టిఎస్ ఆర్టిసి ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేసి సంస్థ ఉద్యోగుల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయారు..దినపత్రికలు మరియు పుస్తకాలు ఎక్కువగా చదువుతాను.హొ ఇష్టం మైన వస్తువులు బ్రాండెడ్ పెన్నులు, వాచ్లు, కళ్ల గ్లాసులు ఎక్కువగా కొనడం.. ఇష్టం. గతంలో ఎన్టీఆర్ శోభన్ బాబు సినిమాలు ఎక్కువగా చూసేవాడిని. ఇప్పుడు మహేష్ బాబు సినిమాలు అంటే ఇష్టం..