నవ తెలంగాణ- ఆర్మూర్ : మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి తపస్వి స్వచ్ఛంద సేవ సంస్థ లో పి ఫ్రీ గ్రామ బ్రహ్మంగారి గుడి ఆలయ కమిటీ సభ్యులు సుంకం భూషణ్ పుట్టినరోజు సందర్భంగా పిల్లలకు అన్నదానం, అరటి పండ్లు మంగళవారం పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.