నవతెలంగాణ-పెద్దవంగర
మండల కేంద్రంలోని జె డ్పీ ఉన్నత పాఠశాలలో 8వ త రగతి చదువుతున్న విద్యార్థుల కు యూత్ ఫర్ సేవా వరంగ ల్ స్వచ్ఛంద సంస్థ సహకారం తో ఎన్ఎంఎంఎస్ స్టడీ మెటీరియల్స్ గురువారం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బుదారపు శ్రీనివా స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలకు దా తలు అందిస్తున్న సహకారం అభినందనీయమన్నారు. సర్కారు పాఠశాలల బలోపేతానికి ప్రతి ఒక్క రూ సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాజలింగం, సదయ్య, టకీ పాషా, అం జయ్య, యాకయ్య, విజరు కుమార్, శ్రీధర్, సువర్ణ, కరుణ, హైమ, గౌరీ శంకర్, షౌకత్ అలీ, వెం కన్న, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.