
మండలంలోని సోపూర్ గ్రామంవద్ద గల కర్ణాటక , మహరాష్ట్ర సరిహద్దుల చెక్ పోస్టు ను కామారెడ్డి జిల్లా కలెక్టర్ సిందు శర్మ తోపాటు అడిషన్ ఎస్పీ, డీఎస్పీ స్థానిక పోలీసు అధికారులతో కలిసి మంగళవారం పరీశీలించారు. ఈ సంధర్బంగా జుక్కల్ పీఎస్ తో పాటు ఇతర పీఎస్ లను కూడా సందర్శించారు. ఎన్నికలలో భాగంగా ముఖ్యమంత్రి సభ స్థలి ని , కూడా చూడటం జర్గింది. ఎన్నిరల నియమావళిని తుచ తప్పకుండా పాటీంచాలని సూచించారు. ఎస్పీ తో పాటు అడిషన్ ఎస్పీ చంద్ర్రశేఖర్ రెడ్డి, ఎస్బీీ ఇన్స్ పెక్టర్ జగన్నాథ్ రెడ్డి, స్థానిక సిఐ, ఎస్సై పోలీసులు తదితరులు పాల్గోన్నారు.