తెలంగాణ యూనివర్సిటీ కబడ్డీ జట్టుకి కోచ్ గా మీసాల ప్రశాంత్

నవ తెలంగాణ- కంఠేశ్వర్: నిజామాబాద్ జిల్లా డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ కబడ్డీ కోచ్ మీసాల ప్రశాంత్ తెలంగాణా యూనివర్సిటీ  (బాలుర విభాగం టీం) కోచ్ గా నియమితులయ్యారు.సౌత్ జోన్ యూనివర్సిటీ క్రీడా పోటీలు 9 వ తేదీ  నుండి 12 వరకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కాకినాడ జేఎన్టీయూ లో జరుగునున్నది.