నందినికి రజత పతకం

హైదరాబాద్‌: ఆల్‌ ఇండియా ఇంటర్‌ యూని వర్సిటీ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో ఉస్మా నియా విశ్వవిద్యా లయం విద్యార్థి అగసర నందిని రజత పతకంతో మెరి సింది. మంగళ వారం జరిగిన మహిళల 100మీటర్ల హర్డిల్స్‌ రేసును నందిని 13.5769 సెకన టైమింగ్‌తో రెండో స్థానంలో నిలిచింది. ఇప్పటికే పలు అంతర్జాతీయ టోర్నీల్లో మెరిసిన ఈ ఎస్సీ గురుకుల విద్యార్థి 0.0006సెకన్ల తేడాతో స్వర్ణ పతకాన్ని చేజార్చుకుంది.