నవతెలంగాణ సంగారెడ్డి: స్వపరిపాలనలో సుపరిపాలన అందిస్తున్న తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. …
ఏపీ అక్రమాలను నిరోధించాలి
– సమస్యలు పరిష్కరించండ కేఆర్ఎంబీకి సర్కారు లేఖ నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్ రాష్ట్రంలోని సాగునీటి సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తూ ప్రభుత్వం…
సివిల్స్ ఫలితాలు..తెలంగాణ అమ్మాయికి మూడో ర్యాంకు
నవతెలంగాణ-హైదరాబాద్ : యూపీఎస్సీ నిర్వహించిన సివిల్స్ 2022 తుది పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. దేశ వ్యాప్తంగా 933 మందిని ఎంపిక చేశారు.…
ఎల్ఐసీ ఏజెంట్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా బహిరంగ సభలో వక్తలు
– విశాఖలో ప్రారంభమైన ఎల్ఐసీఏఓఐ ఆరో జాతీయ మహాసభ – వందలాది మందితో భారీ ప్రదర్శన గ్రేటర్ విశాఖ : కేంద్ర…
రాజమండ్రి తెలుగుదేశం మహానాడుకు.. పెద్ద ఎత్తున తరలి రావాలి
– టీడీపీ శ్రేణులకు కాసాని జ్ఞానేశ్వర్ పిలుపు మహానాడు విజయవంతంపై పార్టీ శ్రేణులతో కాసాని టెలికాన్ఫరెన్స్ నవతెలంగాణ – హైదరాబాద్ రాజమండ్రిలో…
ఏపీలో బీఆర్ఎస్ ప్రధానకార్యాలయం
గుంటూరులో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ప్రధాన కార్యాలయం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఆదివారం ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు…
నీరా కేఫ్ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్ హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్డులో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన నీరా కేఫ్ను మంగళవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గహనిర్మాణ శాఖ మంత్రి జోగి…
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి..
నవతెలంగాణ-అమరావతి: తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం యర్నగూడెం వద్ద మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అదుపుతప్పిన కంటైనర్, డివైడర్ దాటి…