ట్విట్టర్‌ విలువ మూడో వంతుకు పతనం

వాషింగ్టన్‌: ఎలన్‌ మస్క్‌ విధానాలకు ట్విట్టర్‌ విలువ భారీగా పతనమవుతోంది. గతేడాది 44 బిలియన్‌ డాలర్లకు ఆయన ట్విట్టర్‌ను కొనుగోలు చేయగా..…

జిఒసిఎల్‌కు రెవెన్యూలో 126 శాతం వృద్థి

హైదరాబాద్‌: హిందుజా గ్రూప్‌ నకు చెందిన జిఒసిఎల్‌ కార్పొరేషన్‌ 2022-23 ఆర్థిక సంవత్సరంలో 126 శాతం వృద్థితో రూ.1410 కోట్ల ఆదాయన్ని…

క్రితివాసన్‌కు టిసిఎస్‌ బాధ్యతలు

ముంబయి : దేశంలోనే అతిపెద్ద ఐటి కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టిసిఎస్‌) చీఫ్‌ ఎగ్జి క్యూటివ్‌ ఆఫీసర్‌ (సిఇఒ)గా క్రితివాసన్‌…

ఐటి రంగంలో తగ్గిన ఎఫ్‌డిఐలు

గడిచిన ఆర్థిక సం వత్సరం 2022-23లో భారత్‌ లోకి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టు బడులు (ఎఫ్‌డిఐ)లు 22 శాతం పతనమై…

నాట్కో ఫార్మా లాభాల్లో 345 శాతం వృద్థి

హైదరాబాద్‌ : ప్రముఖ ఔషధ ఉత్పత్తుల కంపెనీ నాట్కో ఫార్మా ఆకర్షణీయ ఆర్థిక ఫలితాలు సాధించింది. గడిచిన ఆర్థిక సంవత్సరం (2022-23)…

వీక్‌ఫీల్డ్‌ ఫుడ్స్‌ నుంచి రెండు నిమిషాల్లో డెజర్ట్‌

హైదరాబాద్‌: ఆహారోత్పత్తుల కంపెనీ వీక్‌ఫీల్డ్‌ ఫుడ్స్‌ కొత్తగా ఇన్‌స్టంట్‌ కస్టర్డ్‌ మిక్స్‌ను ఆవిష్కరించినట్లు తెలిపింది. రెండు నిమిషాల్లో ఈ డెజర్ట్‌ రెడీ…

ఆప్టిమస్‌తో షావోమి జట్టు

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌, స్మార్ట్‌ టివి బ్రాండ్‌ షావోమి ఇండియా తన 'మేక్‌ ఇన్‌ ఇండియా' ప్రయాణాన్ని బలోపేతం చేయడానికి ఆప్టిమస్‌ ఎలక్ట్రానిక్స్‌…

మోబిల్‌ ప్రచారకర్తగా హృతిక్‌ రోషన్‌

న్యూఢిల్లీ: చమురు ఉత్పత్తుల కంపెనీ మోబిల్‌ తన బ్రాండ్‌ అంబా సీడర్‌గా హృతిక్‌ రోషన్‌ను నియమించుకున్నట్లు తెలిపింది., ”భారత్‌లో మోబిల్‌ లూబ్రికెంట్స్‌…

కేంద్రానికి పిఎస్‌బిల రికార్డ్‌ డివిడెండ్‌

కేంద్రానికి ప్రభుత్వ రంగ బ్యాంక్‌ (పిఎస్‌బి) లు అదిరిపోయే డివిడెండ్‌ను అందించాయి. దేశ ఆర్థిక వ్యవస్థ కు వెన్నెముకల ఉన్నా పిఎస్‌బిలు…

ప్రగతిలో బిఒఎం టాప్‌..

హైదరాబాద్‌ : పిఎస్‌బిల్లో అత్యంత మెరుగైన ప్రగతి కనబర్చిన వాటిలో బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర (బిఒఎం) టాప్‌లో నిలిచింది. ఆర్థిక సంవత్సరం…

600పైగా ఇన్స్‌ట్యూషన్లతో ఎక్సెల్‌ఆర్‌ ఒప్పందం

హైదరాబాద్‌: దేశంలోని 600 పైగా కళాశాలలు, విశ్వవిద్యాలయాలతో వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చు కున్నామని ఎక్సెల్‌ఆర్‌ వ్యవస్థాపకుడు రామ్‌ తవ్వా తెలిపారు. ఎడ్‌టెక్‌…

2047 నాటికి భారత్‌ అభివృద్థి చెందిన దేశం..!

వచ్చే 2047 నాటికి భారత్‌ అభివృద్థి చెందిన దేశాల సరసన చేరనుందని కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్‌ అన్నారు. బిజెపి ప్రభుత్వం…