– గుడిసెవాసులపై నిర్భంధం తగదు: సీఐటీయూ, రైతు సంఘం నేతల డిమాండ్ నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో గత ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వ వాగ్దానం ప్రకారం…
రాకేశ్ మాస్టర్ మృతికి సీఐటీయూ సంతాపం
– అంత్యక్రియల్లో పాల్గొన్న చుక్కరాములు, పాలడుగు, కె.ఈశ్వర్రావు నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్ రాకేశ్ మాస్టర్ అంత్యక్రియల్లో సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు,…
పేదలపై లాఠీచార్జి, అక్రమ అరెస్టులను ఖండిస్తున్నాం : సీఐటీయూ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో భూ పోరాటం చేస్తున్న ప్రజలపై లాఠీచార్జి చేయడాన్నీ, అక్రమ కేసులు పెట్టడాన్నీ తీవ్రంగా ఖండిస్తున్నామని సీఐటీయూ…
ప్రొఫెసర్ హరగోపాల్పై ఉపా కేసు ఎత్తేయండి
డీజీపీకి కేసీఆర్ ఆదేశం నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి రాష్ట్రంలో పౌర హక్కుల నేత, ప్రొఫెసర్ కె.హరగోపాల్పై పోలీసులు చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం(ఉపా)…
అశాస్త్రీయంగా కేంద్రం మద్దతు ధరలు : పోతినేని
రైతు సంఘాలకు కేంద్రం ఇచ్చిన హామీలు నెరవేర్చాలి : టి.సాగర్ నవతెలంగాణ-అశ్వారావుపేట కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ధాన్యం పంటలకు మద్దతు…
ఇంటిపనివార్లను కార్మికులుగా గుర్తించాలి
– ఐఎల్ఓ కన్వెన్షన్ 189ని అమలు చేయాలి – జాయింట్ లేబర్ కమిషనర్కు సీఐటీయూ వినతి నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్ ఇండ్లల్లో పనిచేసే…
సమస్యలు పరిష్కరించకుంటే సమరమే..
అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో సమరం తప్పదని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.…
భూ ఆక్రమణదారులను వదిలి గుడిసె వాసులపై ప్రతాపమా?
పేదలకు ఇండ్ల స్థలాలు, ఇండ్లు నిర్మించే వరకు పోరాటం: సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్.వీరయ్య నవతెలంగాణ-అశ్వారావుపేట నిలువ నీడ లేని నిరుపేదలకు…
సింగరేణి ఎన్నికల సమావేశం వద్ద సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల ధర్నా
సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని డైరెక్టర్ (పా) హామీ నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్ సింగరేణిలో ఎన్నికల నిర్వహణ కోసం డిప్యూటీ చీఫ్ లేబర్…
గురుకులాలకు స్వంత భవనాలు నిర్మించాలి
రాష్ట్రంలోని అన్ని గురుకుల పాఠశాలలకూ స్వంత భవనాలు నిర్మించాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్యూటీఎఫ్) రాష్ట్ర సదస్సు ప్రభుత్వాన్ని…
కనీస వేతనాల సలహామండలిలో
కేంద్ర కార్మిక సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించాలి : సీఐటీయూ నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్ రాష్ట్ర కనీస వేతన సలహా మండలిలో కేంద్ర కార్మిక…
ప్రభుత్వ రంగ సంస్థల్లోని కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
– పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి సీఐటీయూ వినతి నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్ ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల సమస్యలను పరిష్కరించాలని…