నవతెలంగాణ -సిరిసిల్ల సిరిసిల్ల ఆర్డీఓ గా విదులు నిర్వహించిన టి శ్రీనివాస్ రావ్ బదిలీ పై వెల్లగా, కరీంనగర్ లో ఆర్డీఓగా…
గుండెపోటుతో కరీంనగర్ డీఐఈఓ మృతి
నవతెలంగాణ – కరీంనగర్ కరీంనగర్ జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి(డీఐఈఓ) టి.రాజ్యలక్ష్మి శుక్రవారం గుండెపోటుతో మృతిచెందారు. మూడున్నరేండ్లుగా డీఐఈఓ(ఎఫ్ఏసీ)గా సేవలందిస్తునారు. టైపిస్ట్గా ఉద్యోగంలో…
వీణవంకలో జిపి కార్మికుల మానవహారం
నవతెలంగాణ-వీణవంక గ్రామ పంచాయతీ కార్మికులు తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ చేస్తున్న సమ్మె శుక్రవారం నాటికి 16 రోజులకు చేరుకుంది. ఈ…
భారీ వర్షాల దృష్ట్యా జిల్లా ప్రజల అప్రమత్తంగా ఉండాలి
– జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి – అత్యవసరమైతే తప్ప బయటికి వెళ్లవద్దు – వాగులు, వంకల వద్ద వరద ప్రవాహం…
నిందితుడి అరెస్టు
నవతెలంగాణ-వీణవంక మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటనలో ఒకరిని గురువారం అరెస్టు చేసినట్లు ఎస్సై ఎండీ ఆసీఫ్ తెలిపారు. ఎస్సై ఆసీఫ్ కథనం…
ప్రతి పౌరుడు ఎన్నికల నియమావలిని తప్పక పాటించాలి తహసిల్దార్ శ్రీనివాసరావు
నవతెలంగాణ- శంకరపట్నం కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం శంకరపట్నం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో తాసిల్దార్ గూడూరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గురువారం…
సీపీఎస్ ను రద్దు చేసి ఓపీఎస్ ను పునరుద్ధరించాలని
– యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు ముల్కల కుమార్ నవతెలంగాణ-వీణవంక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విద్యా, ఉపాధ్యాయ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా…
రైతును రాజు చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యం
– మూడు పంటల కేసీఆర్ కావాల్నా.. – మూడు గంటల కాంగ్రెస్ కావాల్నా.. – రైతులు ఆలోచించాలన్న ఎమ్మెల్సీ, విప్ కౌశిక్…
ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డికి వినతిపత్రం అందజేత..
నవతెలంగాణ-వీణవంక తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గత 12 రోజులుగా సీఐటీయూ, ఏఐటీయూసీ, టీజీకేబీయూ, ఐఎఫ్ టీయూ సంఘాల సమక్ష్యంలో…
కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి శవయాత్ర
నవతెలంగాణ-వీణవంక రాష్ట్రంలో విద్యుత్ సరపరాపై కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ మండల కేంద్రంలో ఎమ్మెల్సీ ప్రభుత్వ…
జిపి కార్మికుల సమ్మెకు ఎమ్మార్పీఎస్ మద్దతు
నవతెలంగాణ-వీణవంక గ్రామ పంచాయతీ కార్మికుల సమ్మె కు ఎమ్మార్పీఎస్ నాయకులు సంపూర్ణ మద్దతు తెలిపారు. వీణవంక మండల కేంద్రంలో సమ్మె శిబిరాన్ని…