ఈ నెల 9న చలో హైదరాబాద్

నవతెలంగాణ-కంటేశ్వర్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను విస్మరించి పెట్టుబడిదారులకు, కార్పొరేట్ సంస్థలకు బడ్జెట్ను ప్రవేశపెట్టినట్టుగా ఉన్నది. అందుకని ప్రస్తుత బడ్జెట్లో మార్పులు…

చేనేత రంగానికి ఒక్క రూపాయి కేటాయించకపోవడం బాధాకరం

నవతెలంగాణ-కంటేశ్వర్ తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో నేతన్నల సంక్షేమానికి ఒక్క రూపాయి కేటాయించకపోవడం బాధాకరమని జాతీయ చేనేత ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర కమిటీ…

ఇండియన్‌సైకియాట్రిక్ సొసైటీ నేషనల్ డైరెక్ట్ కౌన్సిల్ మెంబెర్‌గా డాక్టర్ ప్రొఫెసర్ విశాల్

నవతెలంగాణ-కంటేశ్వర్   దేశవ్యాప్తంగా  జరిగిన  ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ ఎన్నికలలో డైరెక్ట్ కౌన్సిల్ మెంబెర్ గా గెలుపొందినరు ఈ సంస్థ 1947…

వడ్డెర వృత్తిదారులకు బడ్జెట్లో కేవలం మూడు కోట్ల రూపాయలు

– కేటాయించడం ఇంటికో  ఈక ఉరికో కోడి అనే చందంగా ఉంది నవతెలంగాణ-కంటేశ్వర్ వడ్డెర వృత్తిదారులకు బడ్జెట్లో కేవలం మూడు కోట్ల…

పశుమిత్ర నూతన జిల్లా కమిటీ ఎన్నిక

నవతెలంగాణ-కంటేశ్వర్ జిల్లా పశుమిత్రల జనరల్ బాడీ సమావేశం సిఐటియు జిల్లా కార్యాలయం నిజామాబాదులో జరిగింది. ఈ సమావేశానికి సిఐటియు జిల్లా కార్యదర్శి…

ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణి చేసిన ఎమ్మెల్యే

నవతెలంగాణ-కంటేశ్వర్ నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల 59 మంది బాధితులకు 23,00,000/- రూ. ల సీఎంఆర్ఎఫ్ ముఖ్యమంత్రి సహయనిధి చెక్కులని…

మహిళలతో ప్రత్యేక సమావేశం

– బహుమతుల ప్రదానం నవతెలంగాణ-డిచ్ పల్లి గ్రామపంచాయతీ పాలకవర్గం ఏర్పడి నాలుగు ఏళ్ళు విజయవంతంగా పూర్తి చేసుకొని 5వ ఏటా లోకి…

 నాందేడ్ సభకు భారీగా తరలి వెళ్లిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు

నవతెలంగాణ-మద్నూర్ మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కేంద్రంలో ఆదివారం నాడు నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు…

హైద్రాబాద్ లో జై విజ్ఞాన్ బాలల నాటికల పుస్తకావిష్కరణ

నవతెలంగాణ-కంటేశ్వర్ నిజామాబాద్ జిల్లా ప్రముఖ కవి,రచయిత, బాలసాహితీవేత్త డా.కాసర్ల నరేశ్ రావు రచించిన బాలల నాటికలసంపుటి జై విజ్ఞాన్ ఆదివారం నాడు…

గంగారా తండాలో కంటి శిబిరం ప్రారంభం

నవతెలంగాణ-డిచ్ పల్లి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం ఇందల్ వాయి ప్రభుత్వ ఆసుపత్రి పరిదిలోని గంగారా …

 చర్చి నిర్మాణానికి అనుమతులు ఇవ్వద్దు..

– చేర్చినిర్మాణ స్థలంవద్ద  విద్యుత్ సరఫరా పనులు నిలిపి , అధికారులకు పిర్యాదు అందజేత నవతెలంగాణ-డిచ్ పల్లి డిచ్ పల్లి మండలంలోని…

 కేవైసీఎస్  ఆధ్వర్యంలో క్యాలెండర్ ఆవిష్కరణ

నవతెలంగాణ-రాజంపేట్ మండలంలోని పోందుర్తి గ్రామంలో కామారెడ్డి జిల్లా కేవైసీఎస్  క్యాలెండర్ ఆవిష్కరణ ఈకార్యక్రమం గురువారం జిల్లా కోశాధికారి చిన్న ర్యావ శ్రీకాంత్…