నవతెలంగాణ-కంటేశ్వర్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను విస్మరించి పెట్టుబడిదారులకు, కార్పొరేట్ సంస్థలకు బడ్జెట్ను ప్రవేశపెట్టినట్టుగా ఉన్నది. అందుకని ప్రస్తుత బడ్జెట్లో మార్పులు…
చేనేత రంగానికి ఒక్క రూపాయి కేటాయించకపోవడం బాధాకరం
నవతెలంగాణ-కంటేశ్వర్ తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో నేతన్నల సంక్షేమానికి ఒక్క రూపాయి కేటాయించకపోవడం బాధాకరమని జాతీయ చేనేత ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర కమిటీ…
ఇండియన్సైకియాట్రిక్ సొసైటీ నేషనల్ డైరెక్ట్ కౌన్సిల్ మెంబెర్గా డాక్టర్ ప్రొఫెసర్ విశాల్
నవతెలంగాణ-కంటేశ్వర్ దేశవ్యాప్తంగా జరిగిన ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ ఎన్నికలలో డైరెక్ట్ కౌన్సిల్ మెంబెర్ గా గెలుపొందినరు ఈ సంస్థ 1947…
వడ్డెర వృత్తిదారులకు బడ్జెట్లో కేవలం మూడు కోట్ల రూపాయలు
– కేటాయించడం ఇంటికో ఈక ఉరికో కోడి అనే చందంగా ఉంది నవతెలంగాణ-కంటేశ్వర్ వడ్డెర వృత్తిదారులకు బడ్జెట్లో కేవలం మూడు కోట్ల…
పశుమిత్ర నూతన జిల్లా కమిటీ ఎన్నిక
నవతెలంగాణ-కంటేశ్వర్ జిల్లా పశుమిత్రల జనరల్ బాడీ సమావేశం సిఐటియు జిల్లా కార్యాలయం నిజామాబాదులో జరిగింది. ఈ సమావేశానికి సిఐటియు జిల్లా కార్యదర్శి…
ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణి చేసిన ఎమ్మెల్యే
నవతెలంగాణ-కంటేశ్వర్ నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల 59 మంది బాధితులకు 23,00,000/- రూ. ల సీఎంఆర్ఎఫ్ ముఖ్యమంత్రి సహయనిధి చెక్కులని…
మహిళలతో ప్రత్యేక సమావేశం
– బహుమతుల ప్రదానం నవతెలంగాణ-డిచ్ పల్లి గ్రామపంచాయతీ పాలకవర్గం ఏర్పడి నాలుగు ఏళ్ళు విజయవంతంగా పూర్తి చేసుకొని 5వ ఏటా లోకి…
నాందేడ్ సభకు భారీగా తరలి వెళ్లిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు
నవతెలంగాణ-మద్నూర్ మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కేంద్రంలో ఆదివారం నాడు నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు…
హైద్రాబాద్ లో జై విజ్ఞాన్ బాలల నాటికల పుస్తకావిష్కరణ
నవతెలంగాణ-కంటేశ్వర్ నిజామాబాద్ జిల్లా ప్రముఖ కవి,రచయిత, బాలసాహితీవేత్త డా.కాసర్ల నరేశ్ రావు రచించిన బాలల నాటికలసంపుటి జై విజ్ఞాన్ ఆదివారం నాడు…
గంగారా తండాలో కంటి శిబిరం ప్రారంభం
నవతెలంగాణ-డిచ్ పల్లి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం ఇందల్ వాయి ప్రభుత్వ ఆసుపత్రి పరిదిలోని గంగారా …
చర్చి నిర్మాణానికి అనుమతులు ఇవ్వద్దు..
– చేర్చినిర్మాణ స్థలంవద్ద విద్యుత్ సరఫరా పనులు నిలిపి , అధికారులకు పిర్యాదు అందజేత నవతెలంగాణ-డిచ్ పల్లి డిచ్ పల్లి మండలంలోని…
కేవైసీఎస్ ఆధ్వర్యంలో క్యాలెండర్ ఆవిష్కరణ
నవతెలంగాణ-రాజంపేట్ మండలంలోని పోందుర్తి గ్రామంలో కామారెడ్డి జిల్లా కేవైసీఎస్ క్యాలెండర్ ఆవిష్కరణ ఈకార్యక్రమం గురువారం జిల్లా కోశాధికారి చిన్న ర్యావ శ్రీకాంత్…