
పట్టణంలో ఉన్న కేజీబీవీ డ్రైనేజ్ సమస్య పరిష్కరించి ప్రహరీ గోడ నిర్మించాలని,పెండింగ్ లో ఉన్న 5,177 కోట్ల స్కాలర్ షిప్స్ ఫీజు రీయంబర్స్ మెంట్స్ విడుదల చేయాల,ప్రభుత్వం ప్రకటించిన పెంచిన మెస్ ఛార్జీలు తక్షణమే అమలు చేయాల నీ,, పెరిగిన ధరలకనుగుణంగా మెస్, కాస్మోటిక్ ఛార్జీలు పెంచి ఇవ్వాల నీ, రాష్ట్రంలో అద్దె భవనాల్లో నడుస్తున్న గురుకులాలు, కెజిబివి, సంక్షేమ* *వసతిగృహాలకు స్వంత భవనాలు నిర్మించాల నీ గత సంవత్సర కాలంగా పెండింగ్ ఉన్న హస్టల్స్ మెస్ బిల్లులు,కాస్మోటిక్ బిల్లులు విడుదల చేయాలి, దుప్పట్లు, యూనిఫామ్స్, ట్రంక్ పెట్టెలు, ప్లేట్లు, గ్లాసులు అందించాల నీ రీపేర్లలో ఉన్న బాత్రూమ్, మరుగుదొడ్లు, కరెంటు మరమ్మతులు తక్షణమే పూర్తి చేయాల నీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు జవహర్ సింగ్ పాల్గొన్నారు.