Skip to content
  • Sunday, September 24, 2023

  • రాష్ట్రీయం
    • తెలంగాణ రౌండప్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • జిల్లాలు
    • హైదరాబాద్
    • మహబూబ్ నగర్
    • నల్లగొండ
    • ఆదిలాబాద్
    • రంగారెడ్డి
    • కరీంనగర్
    • మెదక్
    • వరంగల్
    • ఖమ్మం
    • నిజామాబాద్
  • సినిమా
  • ఆటలు
  • సోపతి
    • కవర్ పేజీ
    • కథ
    • సీరియల్
    • కవర్ స్టోరీ
    • అంతరంగం
    • సండే ఫన్
    • మ్యూజిక్ లిటిలేచర్
    • చైల్డ్ హుడ్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • రిపోర్టర్స్ డైరీ
  • ఫీచర్స్
    • దర్వాజ
    • దీపిక
    • వేదిక
    • మానవి
    • జోష్
    • బిజినెస్
  • ఈ-పేపర్
  • Home
  • National
  • కేరళ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం…
Main News National

కేరళ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం…

December 5, 2022
8:12 am

–  మహిళా స్పీకర్ ప్యానెల్

హైదరాబాద్: కేరళ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ చరిత్రలోనే తొలిసారిగా మహిళా స్పీకర్ ప్యానెల్ ను ఏర్పాటు చేసింది. అసెంబ్లీ సమావేశాల తరుణంలో స్పీకర్, డిప్యూటీ స్పీకర్ అందుబాటులో లేనప్పుడు ఈ ప్యానెల్ సభా కార్యకలాపాలను నియంత్రిస్తుంది. మహిళలు అన్నింటా సమానమని, విద్య, వైద్య, వ్యాపారం సహా అన్ని రంగాల్లోనూ తమ ప్రతిభ చాటుకుంటున్నారని కేరళ ప్రభుత్వం తెలిపింది.                          

              అయితే  కేరళ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ నెల 15 వరకు కొనసాగనున్న సమావేశాలకు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ అందుబాటులో లేకుంటే మహిళా ప్యానెల్ సభను నడుపుతుండడం విశేషం. మహిళలకు ప్రభుత్వం ఇచ్చే ప్రాధాన్యతను తెలియజేసేలా మహిళా స్పీకర్ ప్యానెల్‌ ఏర్పాటు నిర్ణయం తీసుకుంది.  దీనిలో అధికార పక్షం తరఫున ఎమ్మెల్యేలు యు.ప్రతిభ, సీకే ఆషా, ప్రతిపక్షాల తరపున ఎమ్మెల్యే కేకే రెమలతో ప్యానెల్ ను ఏర్పాటు చేసింది.

Related posts:

ఉపాధి, సమాన హక్కుల కోసం పోరాటం గర్భంలో ఉండగానే…మన సంస్కృతీ..విలువలు నేర్పాలి.. పార్లమెంటులో ప్రతిపక్షాల సత్యాగ్రహం ఉపాధి తగ్గింది అమిత్‌ షా గో బ్యాక్‌ modi-who-did-not-give-a-chanceఅవకాశం ఇవ్వని మోడీ

Post navigation

మహిళలు, బాలికలకు భద్రత కల్పించాలి..
ఇండోనేషియాలో బద్ధలైన అగ్నిపర్వతం .. సునామీ హెచ్చరిక

తాజా వార్తలు

అభిమానుల మృతిపై స్పందించిన సూర్య..

ఈపీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్..

extraordinary-man

జ్ఞానవాపి మసీదులో శాస్త్రీయ సర్వేకు బ్రేక్..

కాలువలో పడ్డ కారు.. ఒకే కుటుంబంలో 5గురు మృతి

ఘోర పడవ ప్రమాదం..15 మంది మృతి

nagarjunasagar-project-in-dead-storage

కడెం ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద..

thirty-percent-government-tax-on-car

సీబీఐ డైరెక్టర్‌ ప్రవీణ్ సూద్ కు వైఎస్ అవినాశ్ రెడ్డి లేఖ..

  AboutUs        ContactUs

Copyright © 2023 | NavaTelangana

Powered by DigiQuanta

Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/