![](https://dev.navatelangana.com/wp-content/uploads/2023/08/IMG20230828105816.jpg)
– మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ భూపతి రెడ్డి..
నవతెలంగాణ- డిచ్ పల్లి
రైతులకు నిరంతరాయంగా 24 గంటల పాటు ఉచిత విద్యుత్ అందజేస్తామని,ఇదే కాకుండా రైతులకు అదుకోవడానికి రైతన్నలకు రెండు లక్షల రూణమఫి చేసి తిరుతమని, బీడీ కార్మికులు, వృద్ధులు, వితంతువులకు ఇతరులకు ప్రతి నేలా 4 వేల రూపాయల పేన్షన్ క్రమం తప్పకుండా అందజేస్తామని దినిలో ఎవ్వరికీ ఏలాంటి అనుమానాలు అవసరం లేదని, అవీనితి రాహిత పాలనను అందజేస్తామని కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ రూరల్ నీయోజక వర్గ ఇంచార్జీ, మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ భూపతి రెడ్డి అన్నారు.సోమవారం ఇందల్ వాయి మండలం లోని గన్నరం గ్రామంలో గడప గడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీ బస్సుల్లో రాష్ట్రం మొత్తం లో మహిళలలకు ఎక్కడి నుండి ఎక్కడి వరకైన రాకపోకలకు ఎలాంటి టికెట్ లేకుండా ఉచిత ప్రయాణం కల్పిస్తామని పేర్కొన్నారు.ఇందిరమ్మ ఇంటీ నిర్మాణానికి 5 లక్షల రూపాయలు పూర్తి సబ్సిడీతో అందజేస్తామని తెలిపారు. బీఆర్ ఎస్ పార్టీ డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు ఊసే ఎత్తడం లేదన్నారు.ఎదో ఒక గ్రామంలో ఏళ్ల క్రితం కట్టిన డబుల్ బెడ్ రూం లు పేదలకు అందజేయడం లేదని,ఇది మాటల ప్రభుత్వమని,కాని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీ ని ఖచ్చితంగా అమలు చేసి తిరుతమని భూపతి రెడ్డి తెలిపారు.
రైతులకు నిరంతరాయంగా 24 గంటల పాటు ఉచిత విద్యుత్ అందజేస్తామని,ఇదే కాకుండా రైతులకు అదుకోవడానికి రైతన్నలకు రెండు లక్షల రూణమఫి చేసి తిరుతమని, బీడీ కార్మికులు, వృద్ధులు, వితంతువులకు ఇతరులకు ప్రతి నేలా 4 వేల రూపాయల పేన్షన్ క్రమం తప్పకుండా అందజేస్తామని దినిలో ఎవ్వరికీ ఏలాంటి అనుమానాలు అవసరం లేదని, అవీనితి రాహిత పాలనను అందజేస్తామని కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ రూరల్ నీయోజక వర్గ ఇంచార్జీ, మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ భూపతి రెడ్డి అన్నారు.సోమవారం ఇందల్ వాయి మండలం లోని గన్నరం గ్రామంలో గడప గడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీ బస్సుల్లో రాష్ట్రం మొత్తం లో మహిళలలకు ఎక్కడి నుండి ఎక్కడి వరకైన రాకపోకలకు ఎలాంటి టికెట్ లేకుండా ఉచిత ప్రయాణం కల్పిస్తామని పేర్కొన్నారు.ఇందిరమ్మ ఇంటీ నిర్మాణానికి 5 లక్షల రూపాయలు పూర్తి సబ్సిడీతో అందజేస్తామని తెలిపారు. బీఆర్ ఎస్ పార్టీ డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు ఊసే ఎత్తడం లేదన్నారు.ఎదో ఒక గ్రామంలో ఏళ్ల క్రితం కట్టిన డబుల్ బెడ్ రూం లు పేదలకు అందజేయడం లేదని,ఇది మాటల ప్రభుత్వమని,కాని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీ ని ఖచ్చితంగా అమలు చేసి తిరుతమని భూపతి రెడ్డి తెలిపారు.
అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు లక్షల ఉద్యోగాలను ఇచ్చి చుపుతమని, బిఅర్ఎస్ ప్రభుత్వం నీరుద్యోగులకు ఉద్యోగలు కల్పించడంలో ఘోరంగా విఫలమయ్యారని మండిపడ్డారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టి అమలు చేస్తామని పేర్కొన్నారు.ఆరోగ్య శ్రీ ద్వారా 5 లక్షల వరకు ఉచిత వైద్యం అందజేస్తామని, గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు, రైతులకు ఇచ్చిన ప్రతి హామీ నేరవేర్చామని,బిఅర్ఎస్ ఇచ్చిన హామీ నేటి వరకు అమలుకు నోచుకోలేదని,నాడు కాంగ్రెస్ చేసిన అభివృద్ధే గ్రామాల్లో కనబడుతుందని వివరించారు.త్వరలో కాంగ్రెస్ డిక్లరేషన్ ను ప్రజల ముందు పేడ్తమని, కళాశాలలకు వేళ్ళే విద్యార్థినులకు ఉచితంగా స్కుటిలను అందజేస్తామని ఇదే కాకుండా ప్రజలకు ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేయడం జరుగుతుందని ప్రజలు కాంగ్రెస్ పార్టీ ని దివించాలని సూచించారు.అంతకుముందు పలువురిని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మోత్కురి నవీన్ గౌడ్, పిసిసి డెలిగెట్ శేఖర్ గౌడ్, కిసాన్ కేత్ జిల్లా అధ్యక్షుడు ముప్పగంగారెడ్డి, డిసిసి డెలిగేట్స్ వెంకటరెడ్డి, వాసు బాబు, ధర్మ గౌడ్,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సంతోష్ రెడ్డి, ఉప సర్పంచ్ బైరయ్య, గంగ నర్సయ్య, బద్దంరెడ్డి, గంగామణి, సాయిలు, కుమ్మరి గంగాధర్, లారీ గంగారెడ్డి, మహిపాల్, శ్రీనివాస్, ప్రకాష్, బాబురావు, వసంతరావు, వెంగల్, నారాయణ, సోమలనాయక్, శంషుద్దీన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.