![](https://dev.navatelangana.com/wp-content/uploads/2023/09/IMG-20230917-WA00271-300x138.jpg)
నిజామాబాదు జిల్లా బిసి ఉద్యోగుల సంఘము అధ్యక్షులు గా ఎన్నుకున్న కరిపే రవీందర్(హెల్త్ డిపార్ట్మెంట్) ని ఘనంగా సన్మానం చేయడం జరిగింది.ఈ సన్మాన కార్యక్రమంలో ఎం జె ఎస్ జిల్లా కన్వీనర్ నాగేశ్వర్ రావు సార్, కో కన్వీనర్ లు సంతోష్ సార్, రాజు సార్, బాగేంద్ర సార్, రమేష్ సార్, సాయినాథ్ సార్ సభ్యులు, సుమన్ మహారాజ్, మహిపాల్ మహారాజ్, అనిల్, ఉద్యోగస్తులు మహేందర్, లక్ష్మణ్ సార్, నరేష్ సార్, ఆనంద్ రావు సార్, బాల కృష్ణ సార్, బాలరాజ్ సార్, కిషోర్ మహారాజ్ తదితరులు పాల్గొన్నారు.