నవతెలంగాణ – హైదరాబాద్: ఈ రోజు ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య చివరి వన్డే మ్యాచ్ జరగనుంది. రాజ్కోట్ లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఇప్పటికే రెండు మ్యాచ్లు గెలిచి సిరీస్ దక్కించుకున్న టీమిండియా మూడవ మ్యాచ్ లోను గెలిచి క్లీన్ స్లీప్ చేయాలని అనుకుంతోంది. ఈ చివరి మ్యాచ్లో విరాట్ కోహ్లీ మరియు రోహిత్ శర్మ రీ ఎంట్రీ ఇస్తున్నారు.
భారత్: రోహిత్ శర్మ (c), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, KL రాహుల్ (wk), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్
ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, మార్నస్ లాబుస్చాగ్నే, గ్లెన్ మాక్స్వెల్, జోష్ ఇంగ్లిస్ (WK), కామెరాన్ గ్రీన్, మార్కస్ స్టోయినిస్, పాట్ కమిన్స్ (c), మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా