రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలంలో రజక సంఘం మండల అధ్యక్షులు లోకుర్తి దేవయ్య అధ్వర్యంలో మంగళవారం నూతనంగా ఏర్పడిన వీర్నపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టరు లు లోకుర్తీ లక్ష్మీ అంజయ్య, పోన్నం దేవరాజు లకు శాలువ కప్పి సత్కరించారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు పొన్నం హనుమాన్లు, మండల ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, మండల రజక యూత్ అధ్యక్షులు పొన్నం దేవరాజ్, గ్రామ అధ్యక్షులు లోకుర్తి అంజయ్య, నాయకులు గొల్లపల్లి నగేష్ , జోగిని పల్లి మల్లేశం, శ్రీనివాస్, లచ్చయ్య ,నాగరాజు, బాబు, నవీన్, నరేష్, కిస్టయ్య, రజక సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.